Tag Breaking News Now

పులుల సంరక్షణ చర్యలు ఫలితాలిస్తున్నాయా!?

ఇటీవల దేశంలోని పులుల సంఖ్య ముప్పయి శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి…

మామ ఒడిలో మనిషి!

చందమామరావే…జాబిల్లి రావే…కొండెక్కి రావే…గోగి పూలు తేవే….ఇవన్నీ చిన్నప్పుడు మనం అందరం అమ్మ నోటి నుండి విన్నాం. అయితే నిజంగా చందమామ రాదు. మనమే అక్కడకు వెళ్ళాలి. 1969 వరకూ ఇది ఒక స్వప్నం. కల నిజమైన వేళ : ‘‘మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు’’ చంద్రుని మీద కాలుమోపిన తర్వాత…

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కొరోనా

ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారిక ప్రకటన ఆరోగ్యంగానే ఉన్నట్లు బైడెన్‌ ‌వెల్లడి వాషింగ్టన్‌,‌జూలై18:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌-19 ‌సోకింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ ‌సమాచారం ఇచ్చింది. బైడెన్‌లో కోవిడ్‌ -19 ‌లక్షణాలు కనిపించాయి. త్వరగా కోలుకుని తిరిగి వస్తారు, ప్రస్తుతం క్వారంటెన్‌లో ఉన్న ఆయన, తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది. 81…

ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టండి

పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్‌ఎటిని ఆదేశించిన సుప్రీమ్‌కోర్టు న్యూదిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ):  ‌నీట్‌-‌యూజీ పేపర్‌ ‌లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు..పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో…

థీమ్‌ ‌పార్కులను అభివృద్ధి చేయాలి

జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌పరిధిలో చేపట్టిన వివిధ సివిల్‌ ‌వర్కస్ ‌టెండర్ల ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేయాలని జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట సంబంధిత ఇంజనీరింగ్‌  అధికా రులను ఆదేశించారు.గురువారం జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌లో కమిషనర్‌ ‌పర్యటించి లోటస్‌ ‌పాండ్‌, ‌పాత్‌ ‌వే, మంగోలియా బేకరీ వద్ద గల పార్క్, ‌తదితరాలను పరిశీలించి ఆయా అధికారులకు…

తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం

ప్రత్యేక పూజలు నిర్వహించిన పర్యవేక్షక కమిటీ స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో భద్రపరిచిన అధికారులు పూరీ,జూలై18: పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రత్న భాండార్‌ను అధికారులు గురువారం మరోసారి తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు గురువారం మరోసారి తలుపులు తెరిచారు.  రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ…

ఎమ్మెల్సీ కవితకు ఎయిమ్స్‌లో పరీక్షలకు కోర్టు ఆదేశం

జ్యుడీషియల్‌ ‌కస్టడీ జూలై-22 వరకు పొడిగింపు న్యూ దిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అరెస్టయ్యి తీహార్‌ ‌జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎయిమ్స్‌లో చికిత్స పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.  అలాగే  కవిత జ్యుడీషియల్‌ ‌కస్టడీ జులై-22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించింది. కవిత .అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో…

కథ క్లైమాక్స్ దాటిందని.. !

రేపు వుంటుందో..రేపు వుంటానో అనే భయాంధకారంలో దేశం రాజధాని నడిబొడ్డున పొగమంచులో మనమంతా బ్రతకడమెంటీ? మన ఆలోచనలు కాంతి వేగంతో ఆధునిక సాంకేతిక రూపంతో జాబిల్లి పై జాతర చేస్తుంటే అవనిపై ఆక్సిజన్ అందక ఆయువుదీపాలు ఆరిపోవడమెంటీ? భౌతిక దూరమే బ్రతుకు శాస్త్ర నియమంగా పాటిస్తూ కనిపించకుండా మాస్క్ లో మనల్ని దాచుకోవడమెంటీ? రుతుపవనాల గమనాల…

ఎందరు?

జోరు వానలో ఇంటిపట్టునే ఉండగలిగేది ఎందరు? మండుటెండలో నీడ పట్టును సేద తీర గలిగే వారెందరు? ఎముకలు కొరికే చలిలో వెచ్చగా పడుకోగలిగేదెందరు ? కష్టం సుఖం ఇష్టంతో నిమిత్తం లేకుండా భార్య పిల్లలు సుఖం కోసం యంత్రాలతో పోటీపడే వారెందరు? భార్యాపిల్లల సంతోషాలు కోరికలే తన సంతోషాలుగా వారి చిన్ని చిరునవ్వుతో తమ కష్టాన్నంతా…