Tag Breaking News Now

బిఆర్‌ఎస్‌కు కామ్రేడ్‌లు దూరమవుతున్నారా ?

అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కామ్రేడ్‌లకు మధ్య పొత్తు పొసగటంలేదా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో తాము బిఆర్‌ఎస్‌తోనే కలిసి పోటీచేస్తామని సిపీఐ, సిపీఎం పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక పక్క బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అ రెండు పార్టీలుకూడా ఒకదానితో ఒకటి కలిసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఈ…

విఆర్‌ఎ ‌లు ఇక నుంచి పే స్కేల్‌ ఉద్యోగులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఏ ‌వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా…

పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సఫలీకృతమేనా …

ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలో విద్యార్థుల సామాజిక సమ భావన వృద్ధి చేయడం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వ బడులను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు జాతీయ పౌష్టికార పథకం కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన రోజువారి నియమావళి…

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు

డా।। బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ఆదివారం డా।। బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి పారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై చర్చించారు.…

రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్‌ అలోక్‌ అరాధే

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌హాజరయిన సిఎం కెసిఆర్‌, ‌తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ…

భద్రాచలం వద్ద మళ్ళీ క్రమంగా పెరుగుతున్న గోదావరి

శనివారం సాయంత్రానికి 41 అడుగులు….మరింత పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం తగ్గినట్టు కనిపించినా సాయంత్రం నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నానానికి 39.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 41 అడుగులకు పెరిగింది. ఇది క్రమంగా ఆదివారానికి ఇంకాస్త పెరిగే అవకాశం…

మొన్న విద్యుత్‌..‌ నిన్న డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌వెంటపడిన రెండు జాతీయ పార్టీలు

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఆయా పార్టీలు మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ విద్యుత్‌ ‌విషయాన్ని తీసుకుని పెద్ద రభస చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామంటూ రాష్ట్ర…

తుంగభద్రకు జలకళ

వరదనీటి రాకతో నిండుకుండలా జలాశయం కర్నూలు, జూలై 13: తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు వరద నీరు చేరిక పెరగుతుండడంతో జలకళ సంతరించుకుంది. గత వారం వరకు డెడ్‌ ‌స్టోరేజ్‌తో కళతప్పిన తుంగభద్ర జలాశయానికి ఇపుడిపుడే వరద నీరువచ్చి చేరుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. జలాశయం పైభాగం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పై భాగంలోని…

నేడు చంద్రయాన్‌-3 ‌ప్రయోగం

లాంచ్‌ ‌కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ ‌దత్తా ఆనందంలో అస్సా తేజపూర్‌ ‌విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్‌ ‌విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌-3 ‌ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…