Tag Breaking News Now

‘‘కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కపట నీతి’’

‘‘‌సంస్థాగతంగా క్యాడర్‌ ‌లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌, ఎం‌పీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు…

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు

యూకె ప్రధానిగా రిషీ సునక్‌, ‌పోర్చుగల్‌ ‌పిఎం కోస్టా, మారిషస్‌ ‌పిఎం ప్రవింద్‌?, ‌సింగపూర్‌ ‌ప్ర •డెంట్‌ ‌హలీమా, మారిషస్‌ అధ్యక్షులు రూపన్‌, ‌గయానా అధ్యక్షులు ఇర్ఫాన్‌ అలీ, ట్రిని డాడ్‌-‌టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్‌ ‌లాంటి పలువురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందుతూ ప్రజాసే వలో మునిగి…

ఇ‌స్రోకు అభినందనలు

చంద్రయాన్‌-3 ‌విజయంపై ఆనందాతిరేకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌చంద్రుడిపై సురక్షితంగా సాప్ట్ ‌ల్యాండ్‌ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన…

చంద్రయాన్‌-3 ‌విజయంపై ప్రధాని భావోద్వేగం

నేనూ సగటు భారతీయుడిలా ఎదురుచూశా ఈ విజయంతో మరిన్నిప్రయోగాలకు పునాది ఇస్రో సైంటిస్టులకు ప్రధాని మోదీ అభినందనలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రయాన్‌ ‌విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలను కృషిని కొనియాడారు. దేశ కీర్తి పతాకను ఇస్రో శాస్త్రవేత్తలు గగన వీధుల్లో ఎగరేశారని అన్నారు. ఇది మరిన్న ప్రయోగాలకు స్ఫూర్తి కానుందని అన్నారు. దీంతో భారత్‌…

రాజిరెడ్డి, రామచంద్రా రెడ్డిలు క్షేమం

మరణించినట్లు వార్తలను ఖండిస్తూ మావోయిస్టుల ప్రకటన విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) ‌నాయకులు మల్లా రాజి రెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్లుగా ఆగస్ట్ 19‌న దిన పత్రికలలో వొచ్చిన అబద్ధపు వార్తలను ఖండిస్తూ పార్టీ ఉత్తర సబ్‌ ‌జోనల్‌ ‌బ్యూరో, దండకారణ్యం పేర ఒక ప్రకటనను విడుదల…

ఎం‌పిలో బిజెపి అక్రమంగా అధిరాంలోకి వొచ్చింది

70 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని రక్షించాం రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం మహిళలకు నెలకు 1500…500కే సిలిండర్‌ ‌మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు ఖర్గే భోపాల్‌, ఆగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వొచ్చిందని ఖర్గే విమర్శించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను దొంగిలించిందని, పైకి మాత్రం…

సోమవారం సిఎం కెసిఆర్‌ ‌విడుదల చేసిన బిఆర్‌ఎస్‌ ‌శాసన సభ అభ్యర్థుల జాబితా

1.   స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ – ‌కడియం శ్రీహరి 2.   పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు 3.   డోర్నకల్‌ – ‌డిఎస్‌ ‌రెడ్యా నాయక్‌ 4.   ‌హహబూబాబాద్‌ – ‌బి. శంకర్‌ ‌నాయక్‌ 5.   ‌నర్సంపేట – పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి 6.   పరకాల – చల్లా…

బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ‌నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్‌ ‌యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్‌ ‌గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్‌ ‌తన అటోలో ఎక్కించుకున్నాడు.…

కబ్జా కోరల్లో ముళ్లకత్వ చెరువు..

అక్రమ నిర్మాణాలు ముమ్మరం.. ఆర్‌ఐ ‌సహకారం..ఎమ్మార్వో చేతివాటం.! కబ్జాకు సహకరిస్తున్న అధికారులు.. కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఇప్పటికే పోయిన చెరువులు పోగా ఉన్నవాటినైనా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చెరువు, కుంటలను కబ్జా చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం హుకుం జారీ…