Tag Breaking News Now

మతపర రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తాం తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది ఎస్సీ వర్గీకరణను సాధించి చూపుతాం బిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి అవినీతి కెసిఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం విూడియా సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : మతపరమైన…

అధికారం కట్టబెట్టే శక్తిమంతుల వోట్ల కోసం తహతహ..

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ 1983 ఎన్నికల నుంచి 2014 వరకూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వెలుగు వెలిగి తెలంగాణలో దశాబ్దంగా చీకటి మాటున పడిరది . 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజ్యమేలి 2019 లో వైఎస్‌ ఆర్‌ పి చేతిలో ఓటమి…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

  ప్రజలు మార్పు కోరుకుంటున్నారు .. తెలంగాణ ఉన్నత విద్యామండలి  మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌గా తుమ్మ పాపిరెడ్డి ఉత్తర తెలంగాణలో ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా ఏడేళ్లు పనిచేసినప్పటికీ సీఎం కేసీఆర్‌కు తనకు వ్యక్తిగత వైరుధ్యాలు  లేవంటున్నారు.…

కౌంట్‌ ‌డౌన్‌..06 ‌ప్రజా‘తంత్రం’

పతాక శీర్షికల్లో కొల్లాపూర్‌ ‌వార్‌ ‌శిరీషమ్మ అక్కడ సూపర్‌ ‌స్టార్‌ ‌గరీబోళ్ల బర్రెలక్కదే సీటీ మార్‌ ‌ప్రత్యర్థుల దాడికి తలొగ్గని ఫైర్‌ ఇం‌డిపెండెంట్లలో రియల్‌ ‌ఫైటర్‌ ఇతర శిబిరాల్లో తప్పని ఫియర్‌ ‌గెలుపోటములు కాదులే మేటర్‌ ‌జనంసాక్షిగా ఆమె విజిల్‌ ‌బ్లోయర్‌ – ‌వి.రమేష్‌ ‌బాబు వివిధ పార్టీల అతిరథ మహారధుల ప్రచారంతో వేడెక్కిన తెలంగాణ…

ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు

‌పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌ ‌వరకు మెట్రో రైలు వొస్తదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మొత్తం ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వరకు కూడా మెట్రో వొస్తే పటాన్‌చెరు దశనే మారిపోతదని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌…

కేసీఆర్‌ ‌పాలనలో భారీ అవినీతి

సిట్టింగ్‌ ‌జడ్జ్‌తో విచారణ అభివృద్ధి కంటే అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాం బిఆర్‌ఎస్‌ అం‌టే భారత రాక్షస సమితి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోపిడీ సాగుతుందని, కేసీఆర్‌ ‌పాలనలో భారీ అవినీతి జరుగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు…

‌ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా.. లేని వ్యక్తికి వోటేస్తారా..నిర్ణయించుకోండి

గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్‌ ‌ఘనత కేసీఆర్‌ ‌దే గౌడ సంఘ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‘‘‌సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు..ప్రజల్లో ఉన్న వ్యక్తికి వోటేస్తారా..ప్రజల్లో లేని వ్యక్తికి వోటేస్తారా..మీరే నిర్ణయించుకోండి అని మంత్రి హరీష్‌ ‌రావు విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులకు…

కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు

రఘునందన్‌ ‌రావుకు వోటు అడిగే హక్కు లేదు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి ..పాతచింతకాయ పచ్చడే దుబ్బాక సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : అ‌క్రమంగా లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న, 10 వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుకు కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే…

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ‌వోటింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌తెలంగాణలో నవంబర్‌ 30‌న జరగనున్న పోలింగ్‌ ‌నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా 49…