Tag Breaking News Now

కౌంట్‌ ‌డౌన్‌.. 04 ‌ప్రజా‘తంత్రం’

సుద్దులులాగే ఉండాలి ప్రచారం హద్దులు దాటకపోతే ఆనందం కత్తులూ నెత్తురూ పూర్తి నిషిద్దం లేదంటే ప్రజాస్వామ్య హననం చేసిన బాసకి కట్టుబడ్డం నిబద్ధం జనశ్రేయస్సుకే వేయాలి అందలం కాదంటే సాగేది కేవల ప్రహసనం ఎప్పటికి కాదిది ఆమోదయోగ్యం – వి.రమేష్‌ ‌బాబు

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే  ధర్మం వైపు కాట శ్రీనివాస్‌గౌడ్ నిలిచిండు అధర్మం వైపు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  అశేష జనాధరణ కాట శ్రీనివాస్‌గౌడ్ సొంతం మెదక్‌లో 1100 పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మది కాట శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 26…

సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం

స్కీముల పేరు చెప్పి స్కామ్‌ ‌చేసిన సీఎం కేసీఆర్‌దే కేసీఆర్‌ అవినీతిపై విచారణ కొనసాగుతుంది బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు కుంభకోణాల్లో పోటీ పడుతున్నాయి కేసీఆర్‌ ‌తనకి ఆదాయంగా మార్చుకోవడానికే ప్రాజెక్టుల నిర్మాణం మెదక్‌ ‌జిల్లా తూప్రాన్‌ ‌బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ తూప్రాన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌గజ్వేల్‌లో బీజేపీ…

కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లే…

ఓడిపోయేటోడు, పోటీ చేయనోడు కూడా నేను సీఎం అంటడు మొత్తం హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెల్వదు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకాశ్‌ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి రాజేంద్రనగర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు రాజేంద్రనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లేనని, ఓడిపోయేటోడు…పోటీ చేయనోడు…

సామాజిక వేత్తలతో రాహూల్‌ గాంధీ భేటీ

హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌ 26: తెలంగాణ సామాజికవేత్తలతో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత  రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాల గురించి సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి దీప దాస్‌ మున్షీ ,  జస్టిస్‌ చంద్ర కుమార్‌ ,  డాపప గోపీనాథ్‌ , ఆకునూరి మురళి ,…

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

‘కాళేశ్వరం’ పేరుతో కేసీఆర్‌ లక్ష కోట్లు దోపిడి ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత…అమలు కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య…

నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమే.. నాకు పదవులు లెక్క కాదు

బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు.. కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధి ఉండదు కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు.. భూమేత   ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడిన దాఖలాలు లేవు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమేనని నాకు పదవులు గడ్డిపోచతో సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

సభ్యతగల సమాజాన్ని ఛిద్రం చేస్తున్న డీప్‌ ఫేక్‌

డీప్ఫేక్లు (‘‘డీప్‌ లెర్నింగ్‌’’ మరియు ‘‘ఫేక్‌’’) అనేవి  ఒక వ్యక్తి యొక్క పోలికను మరొకరితో నమ్మదగిన విధంగా భర్తీ చేయడానికి డిజిటల్గా మార్చబడ్డాయి. డీప్ఫేక్లు లోతైన ఉత్పాదక పద్ధతుల ద్వారా ముఖ రూపాన్ని మార్చడం,  నకిలీ కంటెంట్ను సృష్టించే చర్య కొత్తది కానప్పటికీ, డీప్ఫేక్లు మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుండి శక్తివంతమైన సాంకేతికతలను ప్రభావితం…

కెసిఆర్‌ అవినీతి అంతానికి బిఆర్‌ఎస్‌ను ఓడించాలి

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది 370 ఆర్టికల్‌ ‌మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం కామారెడ్డి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌: ‌కెసిఆర్‌ అవినీతిని అంతమొందించేందుకు బిఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి…