Tag Breaking News Now

తెలంగాణలో బిజెపి స్వయంకృతం .. !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఉధృత ప్రచారమే చేశారు. కాంగ్రెస్‌ను విమర్శించడం తగ్గించి కేసీఆర్‌ అవినీతిపై విమర్శలు సంధించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు నివ్వడం ద్వారా, జనసేనతో పొత్తు ఏర్పర్చుకోవడం ద్వారా తెలంగాణలో కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రాజెక్టుల్లో అవినీతి, నిరుద్యోగం, ధరణి పేరిట అక్రమాలు, ఫామ్‌ హౌజ్‌లో విశ్రమించడం, మూఢనమ్మకాలు వంటి అనేక అంశాలను…

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన మహిళల ప్రాధాన్యం

ఆరు నుంచి ఎనిమిదికి చేరిన మహిళా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో…

‘‘వేడుకోలు ప్రసంగాలకు వీడుకోలు’’

నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్‌ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన…

T 2023.. గెలుపు ఎవరిది …?

డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలు ‘తెలంగాణా’ అంశం దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2001 ఏప్రిల్‌ నెలలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ఉమ్మడి రాష్ట్రం లోనూ..దేశ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది.…

అంగ వైకల్యాన్ని జయించిన బొల్లం శ్రీకాంత్‌

 నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 100 కోట్లకు పైగా దివ్యాంగులు (ప్రపంచ జనాభాలో దాదాపు 15 శాతం) ఉన్నారని తెలుస్తున్నది. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడం, వారి ఆర్థిక/రాజకీయ/ సాంస్కృతిక/సామాజిక శ్రేయస్సుకు కార్యాచరణ అమలు చేయడం, వారికి సహానుభూతిని ప్రకటించడం, అవసర చేయూతను స్వచ్ఛందంగా అందించడం లాంటి పలు…

సాగర్‌ ‌నీటి విడుదలను ఆపండి

సాగర్‌ ‌కెనాల్‌ ‌వద్ద ఉద్రిక్తతలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌నాగార్జున సాగర్‌ ‌రైట్‌ ‌కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది.…

కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు

ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ ‌బ్యాలెట్ల లెక్కింపు•ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్‌ స్ట్రాంగ్‌ ‌రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు 40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమలు   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌రేపు…

పిఎం2.5 గాలి కాలుష్య కోరల్లో భారతం!

గాలి కాలుష్యం సువిశాల భారతావవని సమస్యగా గుర్తించబడిరది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన ప్రకారం భారతదేశ సగటు పిఎం2.5 గాలి కాలుష్య గాఢత సురక్షిత స్థాయి కన్న 10.7 రేట్లు అధికంగా నమోదు కావడం ఒక ప్రమాదకర, ప్రాణాంతక హెచ్చరికగా పేర్కొనబడుతున్నది. గాలిలో 2.5 మైక్రాన్స్‌ లేదా అంత కన్న తక్కువ వ్యాసం కలిగిన ‘‘ధూళి…

ముగిసిన పోలింగ్‌

క్యూలో ఉన్న వారికి వోటేసే ఛాన్స్‌ ఇచ్చిన ఈసీ సాయంత్రం 6.30 వరకు 65 నుంచి 68 శాతం మధ్యలో పోలింగ్‌ 3న కౌంటింగ్‌ ప్రక్రియ…అదేరోజు ఫలితాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో…