Tag Breaking News Now

రైతు వెన్ను విరిచిన మిచౌంగ్‌ తుఫాన్‌

చెమటబిందువులు చిందించిన సేద్యం రెక్కల ముక్కలు కరిగిన  రక్తపు ఏరులు కనులు చెమ్మగిల్లిన కాయ కష్టం అప్పుల ఊబి నుంచి బయట పడే వైనం చేతికొచ్చిన శ్రమ ఫలితం నోటికందే సమయం విసిరిన పులి పంజా విరుచుకు పడిన మిచౌంగ్‌ తుఫాన్‌ అపార పంట నష్టం కలిగించింది అన్నదాతలను సర్వనాశనంచేసేసింది రైతన్న నడ్డి విరిచేసింది కర్షకుడి…

రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : వికారాబాద్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపికయ్యారు.   ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్‌ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్‌ కుమార్‌ 1964 జూన్‌ 4న తాండూరు మండలం బెల్కటూర్‌…

పాలకులం కాదు…సేవకులం

ప్రజల త్యాగాల పునాదుల విూద ఏర్పడిన రాష్ట్రం ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం ప్రగతి భవన్‌ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు ప్రజలకు అందుబాటులో జ్యోతిభా పూలే ప్రజాభవన్‌ నేడు పది గంటలకు ప్రజా దర్బార్‌ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు మొదటిసారిగా ప్రజలనుద్దేశించి  ఉద్వేగంగా మాట్లాడిన సిఎం రేవంత్‌ రెడ్డి…

మధిరలో చరిత్ర సృష్టించిన ‘భట్టి’…అందరివాడు..!

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త చరిత్ర సృష్టించారు.  ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగో పర్యాయం విజయం సాధించి రికార్డు నెలకొల్పారు భట్టి విక్రమార్క. మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఒకే అభ్యర్థి…

పార్లమెంట్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం

ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం ఎంపిలను హెచ్చరించిన స్పీకర్‌ ఓమ్‌ బిర్లా న్యూ దిల్లీ, డిసెంబర్‌ 5 : లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని..సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డుల ప్రదర్శన సరికాదన్నారు. ఇది పార్లమెంటరీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ…

సాగర్‌ జలాలపై 8న జలశక్తి శాఖ సమావేశం

తెలంగాణ, ఏపి రాష్ట్రాల అధికారుల హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 05 : నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలో జరుగనున్న సమావేశానికి…

వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జోరుగా వర్షాలు

హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరుజల్లులు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం తీరం దాటిన మిచౌంగ్‌ తుఫాన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : మిచౌంగ్‌ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ…

రాజకీయాలలో రాటుదేలి అధికారపీఠంపై రేవంత్‌

సమర్థత ఉన్న వ్యక్తినే పదవులు వరిస్తాయని స్వల్పకాలంలోనే రుజువు చేసారు. సమర్థత ఉంది కాబట్టే రేవంత్‌ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించారని  బలమైన వాదన వినిపిస్తున్నది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే కేసీఆర్‌ ను…

పార్టీ మారిన వారికి పరాభవం

పన్నెండులో పది మంది ఓటమి ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో ఉన్న నలుగురూ ఓటమి గెలిచిన వారిలో 15 మంది డాక్టర్లు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 : గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి, నాడు అధికారంలోకి వొచ్చిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) పార్టీలోకి చేరిన శాసన సభ్యులను ప్రజలు…