Tag Breaking News Now

మరో ఘనత సాధించిన ఇస్రో

గమ్యస్థానం చేరుకున్న ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ హాలో కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ ‌విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్‌…

ఆరు గ్యారంటీలతో బిఆర్‌ఎస్‌లో వణుకు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ ‌క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య ప్రాంతాన్ని సె అర్బన్‌ ‌క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌తర్వాత ప్రాంతమంతా రూరల్‌ ‌క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. బల్క్ ‌డ్రగ్‌ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్‌ ‌ప్రతినిధులతో శనివారం సీఎం…

పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణ అంతటా అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు గ్రాణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరణ మూడు క్లస్టర్లుగా తెలంగాణ విబజన సరికొత్త ఫ్రెండ్లీ పాలసీతో ముందుడుగు డ్రగ్‌ ‌ప్రతినిధులతో బేటీలో సిఎం రేవంత్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ ‌క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌…

న్యాయం జరిగే వరకు రాహుల్‌ ‌యాత్ర

14 నుంచి 66 రోజుల పాటు న్యాయ్‌ ‌యాత్ర భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగో విడుదల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి6:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న ’భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ…

ఆశావహ అంచనాలను మోసుకు వొచ్చిన 2024

2023 శుభమంటూ వీడ్కోలు పలికింది. 2024 కోటి ఆశలతో ఆహ్వానం పలికింది. 2024లో సకారాత్మక మార్పులు జరగడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్యకర తీర్మానాలు తీసుకొని ఆ దిశగా సాధన ప్రారంభించాలి. స్థూలకాయులు బరువు తగ్గడం, అత్యుత్తమ నైపుణ్య విద్యను ఆర్జించడం, జీవనశైలిలో సకారాత్మక మార్పులు చేసుకోవడం, వ్యాపారంలో లాభాలను పెంచుకో వడం, ఉద్యోగంలో ప్రమో షన్లు…

పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్‌ గళాన్ని వినిపించేది బిఆర్‌ఎస్‌ ఒక్కటేనా ?

తన పార్టీ పేరులోని ‘తెలంగాణ’పదాన్ని మరుగుపర్చి ‘భారత్‌’ పేరును జోడిరచుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తమ పార్టీనే గెలిపించాలంటున్నది. తెలంగాణకు టిఆర్‌ఎస్‌ పెట్టని కోటగా ఉంటుందని మొదటినుండీ స్థానిక ప్రజలు భావించారు. అయితే తన కోట గోడలను తానే బద్దలు కొట్టింది టిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణేతరులకు…

హైకోర్టు కొత్త భవనం కోసం వందెకరాలు

జివో జారీచేసిన రేంవత్‌ ప్రభుత్వం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: తెలంగాణ కొత్త హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌, ప్రేమావతిపేటలోని స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది. గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే,…

కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు

అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కెటిఆర్‌ చిల్లర మాటలు తొమ్మడిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బిఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్‌,ప్రజాతంత్ర,జనవరి5:  తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన  ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ విచారణ అనగానే మాజీ సీఎం కేసీఆర్‌ ఆయన తనయుడు, కేటీఆర్‌లో వణుకు…

రెండో రోజూ బిజీగా సిఎం రేవంత్‌ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ న్యూదిల్లీ,,ప్రజాతంత్ర,జనవరి5: దిల్లీలో  సీఎం రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్‌ సీ ఛైర్మన్‌ మనోజ్‌  సోనీతో భేటీ అయ్యారు. రేవంత్‌ తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు పరిశీలన,…