Tag Breaking News Now

కాళేశ్వరం అవినీతిపై కదలిక

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణ ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్‌ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌…

పాలమూరు-రంగారెడ్డిని ఆపొద్దు

ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేశాం ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి ప్రధానితో మాట్లాడి జాతీయహోదా తేవాలి విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మహబూబ్‌నగర్‌,ప్రజాతంత్ర,జనవరి9:పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.…

కాంగ్రెస్‌ పాలనలో అప్పుడే వేధింపులు

కెసిఆర్‌ తలచకుంటే కాంగ్రెస్‌ నేతలు జైళ్లో ఉండేవారు ఖమ్మం సవిూక్షలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:మాజీ సీఎం కేసీఆర్‌కు పని తనం తప్ప పగతననీ తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానంపై చర్చించారు. ఈ…

పదోన్నతులకు టెట్ అర్హత పై ప్రభుత్వం పునరాలోచించాలి

“వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది” విద్యా హక్కు చట్టం ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయటం. విద్యా హక్కు చట్టం,జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టి ఈ)నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే  టెట్ లో ఉత్తీర్ణత తప్పని. ఈ విషయంపై టెట్లో అర్హత సాధించిన కొంత మంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో…

పర్యావరణ రక్షిత రక్షితః

పర్యావరణాన్ని మనం కాపాడితే , అది మనలను కాపాడుతుంది. దీనర్థం అనావృష్టి, అతివృష్టి, వరదలు, భూతాపం, అధిక చలి వంటి పర్యావరణ విపత్తులు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ ఉండే పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం శారీరకంగా , మానసికంగా అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం.ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క రసాయన,…

రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక..ముగియక ముందు ప్రజలకు మాత్రం ఒకటి బాగా అర్థమయ్యింది. అది బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని. ఇప్పుడు అవే సంకేతాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలసి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదా..కలసి అవగాహనతో ముందుకు వెళ్లడమో చేస్తాయని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక సీట్లు సాధించాలని…

ఆరు గ్యారంటీల అమలుకు కేబినేట్‌ సబ్‌కమిటీ

ఆరు గ్యారంటీలపై సచివాలయంలో సిఎం రేవంత్‌ సమీక్ష డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు వందరోజుల్లో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8 : ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించ…

విడివిడిగా ఎమ్మెల్సీ ఎన్నికలు

రెండు సీట్లూ కాంగ్రెస్‌కు దక్కేఛాన్స్‌ ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పోస్టులకు పోటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి8: ఎమ్మెల్సీ సీట్లతో పాటు, నామినేటెట్‌ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటూ సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో పలువురు నేతలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. తమ పేర్లను రికమండ్‌ చేయాలంటే…

కృత్రిమ జన్యువు సృష్టి కర్త ఖొరానా!

నేడు  హరగోవింద్‌ ఖొరానా జన్మదినం కృత్రిమ జన్యువును నిర్మించిన శాస్త్రవేత్తగా హరగోవింద్‌ ఖొరానా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవానికి తెర లేపాడు.ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని కనుగొన్న జీవ శాస్త్ర వేత్త హర గోవింద ఖోరానా. వరుసగా ఉన్న కృత్రిమ జీన్‌ (డిఎన్‌ఏ) ముక్కను ప్రయోగశాలలో…