Tag Breaking News Now

ఛత్తీస్‌ఘఢ్‌ అడవుల్లో మావోయిస్టుల రహస్య సొరంగాలు

వాటిలోనే తలదాచుకుంటున్న మావోయిస్టులు   కనిపెట్టి సొరంగాలను పరిశీలిస్తున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 31 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్‌ మావోయిస్టులు భద్రతా బలగాలకు కంట పడకుండా రహస్యంగా ఉండేందుకు భారీ ప్లాన్‌ చేసారు. ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్‌  అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది సొరంగాలు తవ్వారు. ఎవరికి అనుమానం…

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై స్పెషల్‌ ఫోకస్‌

భవిష్యత్తు అవసరాలకు  సమగ్ర ప్రణాళిక ట్రాఫిక్‌పై  సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  ముందు చూపుతో చర్యలు…

నేడు ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

స్పీకర్‌ ఛాంబర్‌లో కార్యక్రమం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్‌ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్‌ సమక్షంలో కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన…

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ

త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు ఎల్‌బి స్టేడియంలో కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి వేములవాడ దేవాలయ అభివృద్ధిపై సిఎం రేవంత్‌ సవిూక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 :  గత ప్రభుత్వంలో ఉన్న వారు తమ సొంత ఉద్యోగాలు మాత్రమే చూసుకున్నారని, పోరాడి తెలంగాణ తెచ్చుకున్న…

సర్వోత్తమ న్యాయ శిఖరానికి వజ్రోత్సవ కిరీటం!

దేశ సర్వోన్నత న్యాయస్థానం నేటికి 75-వసంతాలు పూర్తి చేసుకుంటూ వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భమిది. సార్వభౌమిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా 26 జనవరి 1950న అవతరించిన భారతంలో 1950, జనవరి 30న భారత సుప్రీమ్‌ కోర్టు ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన తొలి రోజుల్లో పార్లమెంట్‌ భవన ఆవరణ నుంచే మాత్రమే కార్యకలాపాలు నిర్వహించింది. 01…

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం రేపు లోక్‌ సభలో ఆర్థిక మంత్రి వోటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు న్యూ దిల్లీ, జనవరి 30 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో చివరి…

పండు పండింది తొడిమ ఎందుకు ఊడలేదు?

ప్రజా ప్రభుత్వంలో నియమించబడిన కొత్త  విద్యాశాఖ కార్యదర్శి స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) సందర్శించడం, ప్రక్షాళన వెంట వెంటనే ప్రారంభించడం శుభపరిణామం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిని కబ్జాబెట్టి తిష్టివేసుకొని పీఠాదిపతులుగా మారి ముఠాలను సృష్టించి రాష్ట్ర విద్యారంగాన్ని తమ తెలివితక్కువ పథకాలతో సర్వనాశనం చేసారు. డి.ఇ.ఓలను, విద్యాశాఖలోని అధికారులతో…

సిఎం రేవంత్‌పై కెటిఆర్‌వి అహంకారపూరిత వ్యాఖ్యలు

మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ బీహార్‌ సిఎం నితీష్‌ ఎన్‌డిఏలో చేరడంపై  మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : సీఎం రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెటిఆర్‌…

గర్భిణీలందరూ భగవద్గీత చదవండి

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారికి కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇచ్చాం డాక్టర్లు నార్మల్‌ డెలివరి దిశగా అడుగులు వేయాలె… రామకృష్ణ మఠం సమాజ హితంకు చేస్తున్న పనులు అభినందనీయం గర్భిణీ స్త్రీలకు శిక్షణ`అవగాహనలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 29 : గర్భిణీ స్త్రీలందరూ కూడా భగవద్గీత చదివి మంచి అలవాట్లు చేసుకుంటే…