Tag Breaking News Now

పర్యాటక కేంద్రంగా మేడారం అభివృద్ధి

జాతరకు ఏర్పాట్లు పూర్తి శాశ్వత ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి సీతక్క మేడారం జనజాతర సందడి షురూ…కన్నెపల్లిలో గుడిమెలిగే పండగ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : మేడారం జాతర అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క  అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పనపై నిత్యం…

హైదరాబాద్‌లో కొత్తగా డ్రోన్‌ పోర్ట్‌

డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణ ఇస్రో అధ్వర్యంలోని ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ.తో ఏవియేషన్‌ అకాడమీ ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్‌  రెడ్డితో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ. బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన…

ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్‌ ప్లాన్‌ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీమ్‌ కోర్టులో ఏడుగురు సభ్యులతో…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

అహింసా వాది సరిహద్దు గాంధీ

మహాత్మా గాంధీజీ లాగే ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ అహింసా వాది. జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే అయన  సరిహద్దు గాంధీగా పేరెన్నిక గన్నాడు. ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని…

రిజిస్ట్రేషన్లలో టిఎస్‌ బదులు టిజి

మార్గదర్శకాలు రూపొందిస్తున్న రవాణా శాఖ పాత నంబర్లు యథావిధిగా ఉంటాయంటున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తెలంగాణకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్రం పేరును టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయించడంతో వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్‌కు బదులుగా టీజీ ఉండనుంది. ఈ మేరకు…

నేడు కెఆర్‌ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై కెసిఆర్‌ సమీక్ష

తెలంగాణ భవన్‌కు రానున్న మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : నేడు ఉదయం తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఈ…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

నేడు జయంతి హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని…

ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్‌ అలీ బాధ్యతలు

అభినందించిన మంత్రులు జూపల్లి, పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు…