Tag Breaking News Now

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ అవినీతి..కుటుంబ పార్టీలే  రెండూ మజ్లిస్‌ పంచన చేరుతాయి  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  మల్లన్నను దర్శించుకునే భక్తులకు మంచి సౌకర్యం : కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్‌/సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…

నేడు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం

న్యూదిల్లీ, ఫిబ్రవరి16 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్‌ డౌన్‌ అనంతరం.. రేపు…

ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం

ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు  ప్రకటించడంతో ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ గొప్పదనము మరోసారి రుజువైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసిన ప్రతి ఎలక్టోరల్‌ బాండ్‌ వివరాలను ఎస్‌బిఐ తప్పనిసరిగా బహిర్గతం చేయాలి, ఇందులో ఎన్‌క్యాష్‌మెంట్‌…

రైతు రుణమాఫీకి త్వరలో కార్యాచరణ

తూచా తప్పకుండా ఆరు గ్యారంటీల అమలు…తొలి ప్రాధాన్యత రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్‌ ఖజానాను దివాల తీయించిన గత పాలకులు నిధుల సమీకరణపై పూర్తి అవగాహన కాళేశ్వరం వంటి నిరర్ధక ఆస్తులతో ప్రజలపై భారం మోపే విధానం మాది కాదు ప్రణాళికా బద్ధంగా, సహేతుకమైన కార్యాచరణతో సవాళ్లను అధిగమిస్తాం రైతులకు ప్రతి పంటకూ…

భారతదేశం గర్వించదగ్గ తెలుగుతేజం పీవీ

 (భారతరత్న పొందిన సందర్భంగా…) దేశంలోనే తొలిసారి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి…రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడిన వ్యక్తిగా గుర్తింపు. మైనార్టీ సర్కారును సమర్థవంతంగా నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించిన పివి. పివి హయంలో విదేశాలతో సంబంధాలు ,ఆర్థిక సంస్కరణలతో దేశ పరిస్థితిని చక్క దిద్దారు. కేవలం దేశం ప్రత్యేకత గురించి మాత్రమే…

దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు

ఉత్తరం..దక్షిణం అంటూ విభేదాల సృష్టి మా రాష్ట్రం..మా టాక్స్‌..మా వనరులు అంటే ఎలా దేశంలో అస్థిరతను సృష్టించే యత్నం కాంగ్రెస్‌కు 40 సీట్లు రావాలని కోరుకుంటున్నా దేశాభివృద్దితోనే రాష్ట్రాల అభివృద్ధి రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మాది కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై…

సమన్వయంతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేందుకు కృషి

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక మూసీ నది అభివృద్ధికి అటంకాలు కలుగకుండా చర్యలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 07 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌కు ఉన్న ఇమేజ్‌ మరింత పెరిగే విధంగా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు పోవడంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ…

హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం

మంటలను ఆర్పివేసిన  ఫైర్‌ సిబ్బంది…తప్పిన ముప్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌ మొదటి అంతస్తు ల్యాబ్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో హాస్పిటల్‌ లోపల దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, హాస్పిటల్‌ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు. జరిగినది స్వల్ప అగ్ని…

బిఆర్‌ఎస్‌ను టచ్‌ చేసిన కాంగ్రెస్‌

పెద్దపల్లి ఎంపిని పార్టీలో చేర్చుకుని బిఆర్‌ఎస్‌ సవాల్‌కు జవాబు పార్లమెంట్‌ ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధ చేసున్న కాంగ్రెస్‌ అంతర్ఘత సమావేశాలతో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో బిఆర్‌ఎస్‌, బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య…