Tag Breaking News Now

సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు

ఈ ఏడాది వెయ్యి కారుణ్య నియామకాలు 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు సీఎండీ ఎన్‌.బలరామ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు సింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : సింగరేణి కాలరీస్‌లో ఖాలీగా ఉన్న…

దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత

‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్‌`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్‌…

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి పచ్చజెండా

భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియల వేగవంతం యూటిలిటీస్‌ తరలింపు భారం భరిస్తామన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ జాతీయ రహదారుల శాఖ మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌-విజయవాడ సిక్స్‌ లేన్‌, హైదరాబాద్‌-కల్వకుర్తి ఫోర్‌ లేన్‌కు అనుమతి ఇవ్వాలని సిఎం విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ   న్యూదిల్లీ, ఫిబ్రవరి 20…

తెలంగాణ కుంభమేలాకు వేళాయే..

నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర నేడు గద్దె చేరనున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తజనం మేడారంలో రూ.105 కోట్లతో జారత పనులు..అన్ని ఏర్పాట్లు పూర్తి 17 ఇన్‌ ఫిల్టరేషన్‌ వెల్స్‌, 495 ప్రాంతాలలో 5000 ట్యాప్స్‌ పారిశుధ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి 50 పడకల హాస్పిటల్‌, 25 మంది వైద్యులు…

కోఠి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంకు తెలంగాణ బతుకమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాలి!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చి వారిని తగు రీతిగా గౌరవం ఇస్తున్నారు ఇందుకు నిదర్శనం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఇది చాలా గొప్ప నిర్ణయం మహిళా సాధికారత సాధనలో భాగంగా రవీంద్రనాథ్ఠాగూర్‌ సూచన మేరకు మహిళల విద్య కోసం ప్రత్యేకంగా 1924లో అప్పటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌…

ఆ నాలుగు రోజులు…వనమంతా జనమే..

 భక్తకోటితో పులకించనున్న మేడారం రేపటి నుంచి 24 వరకు  సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ 2 వేల మంది వైద్య సిబ్బందితో  24 గంటల వైద్య సదుపాయం 6 వేల బస్సులు..50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌..మహిళలకు ఉచిత ప్రయాణం 70 సీసీ కెమెరాలతో…డ్రోన్లతో..ప్రత్యేక…

బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌  ( మండువ రవీందర్‌రావు )      రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…

దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం

అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్‌ త్వరలోనే విధివిధానాల రూపకల్పన అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000…

8 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు

ఎన్డీఎలో బిఆర్‌ఎస్‌ చేరడం అబద్ధం…రాజకీయం కోసం కెసిఆర్‌ దుష్ప్రచారం బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : 8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, 5 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీలు  బీజేపీతో  టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్డీఏలో…