Tag Breaking News Now

దమ్ముంటే రండి…మల్కాజిగిరిలో తేల్చుకుందాం..

పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదాం కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం నీళ్లు ఇవ్వలేని దుస్థితితో సర్కార్‌ అడబ్బుల కోసమే బిల్డర్లకు వేధింపులు రేపు వారు రోడ్డెక్కడం ఖాయం మీడియాతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: దమ్ముంటే రండి..మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. అంటూ సిఎం రేవంత్‌కు కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఒక్క…

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

బిజెపిలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపి రాములు కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి నేతలు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న డా.లక్ష్మణ్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి29: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం దిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర…

అలసట

అలసిపోయావా నేస్తం సోలిపోయావా నేస్తం ఆలోచనలు తక్కువైపోయి ఆవేశాలు ఎక్కువైపోయి ఊహలు మిగిలిపోయి వాస్తవాలు తేలిపోయి కలలు కరిగిపోయి కోరికలు పెరిగిపోయి కన్నీళ్లు ఇంకిపోయి భావాలు పెగలక నిర్లిప్తత చేరాక శూన్య మస్తిష్కంలో అనాశక్తి మేఘం అవరించిందా? నిరాశక్త తాపం దాపురించిందా? అయితే అది ప్రశాంతత కాదు అది స్వాంతత కాదు వచ్చే తుఫానుకు సంకేతం!…

ఇప్పుడు కాంగ్రెస్‌, బిజెపిల టార్గెట్‌ బిఆర్‌ఎస్‌

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షిగా పార్టీ పరిస్థితి  పార్టీ మారుతున్న బిఆర్‌ఎస్‌ నాయకులు  కలిసి రాని పేరు మార్పు…అసలుకే ఎసరు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి) హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 : లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్నది. అధికార కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ వెంటపడుతున్నాయి.…

త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…

హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలు

హెరైజ్‌ అనుమతులపై కీలక ఫైళ్లు స్వాధీనం ఫైళ్లను సీజ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలతో కలకలం నెలకొంది. కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి 50 మంది స్పెషల్‌ టీమ్‌తో సోదాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఫైల్స్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైత్రీవనం…

పశుసంవర్ధకశాఖలో భారీ కుంభకోణం

కేసు నమోదు…ఎసిబి అధికారుల దర్యాప్తు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పశుసంవర్ధక శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆవుల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వ నిధుల నుండి రూ. 8.5 కోట్లను గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే..…

ఆనాడు మేడిగడ్డకు రానన్నారు కదా..

ఇప్పుడెందుకు వెళుతున్నారు బొందలగడ్డతో పోల్చింది విూ నాయనే కదా కెటిఆర్‌కు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చురకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఆనాడు మేడిగడ్డకు రానన్న వారు ఇప్పుడు ఎందుకు వెళుతున్నారని బిఆర్‌ఎస్‌ నేతలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి  నిలదీసారు. మేడిగడ్డనా..బొందలగడ్డనా..ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు..అని కేసీఆర్‌ మాట్లాడారని ఆయన గుర్తు…

ప్రజావాణి విజ్ఞాపనల సత్వర పరిష్కారం

జిల్లా స్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ‘ప్రజావాణి’పై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌లోని డాక్టర్‌ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వొచ్చే విజ్ఞాపనలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర…