Tag Breaking News Now

నేడు మోగనున్న ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం  మధ్యాహ్నం విూడియా సమావేశంలో ప్రకటన  షెడ్యూల్‌ వివరాలను వెల్లడిరచనున్న ఎన్నికల కమిషనర్లు న్యూదిల్లీ, మార్చి 15 : సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నేడు శనివారం ఎన్నికల…

ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం

ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాల సమర్పణలో… వెంటనే బాండ్స్‌ నెంబర్లతో పాటు వివరాలు అందించాలని ఆదేశం విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 15  : ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్‌బిఐకి సుప్రీమ్‌ రాజ్యాంగ ధర్మాసనం…

దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత అరెస్ట్‌

కవిత ఫోన్లు, పీఏ ఫోన్లను ఈడీ స్వాధీనం విమానంలో దిల్లీకి తరలింపు అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం… అరెస్ట్‌ సరికాదని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యా హ్నం నుంచి…

ఇక వాహన రిజిస్ట్రేషన్లలో నేటి నుంచి టీజీ అమలు

ప్రజల ఆకాంక్ష మేరకే నిర్ణయం.. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులకు కళకళ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వాహనాల రిజిస్ట్రేషన్లకు టీఎస్‌కు బదులుగా టీజీ అనే పదాన్ని శుక్రవారం నుంచే అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా,…

ఆరూరి కిడ్నాప్‌కు బీఆర్‌ఎస్‌ యత్నం

అడ్డుకున్న అనుచరులు…హన్మకొండలో హైడ్రామా బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట…చిరిగిన అరూరి చొక్కా.. పలు చోట్ల దయాకర్‌ రావు కారును అడ్డుకున్న బీజేపీ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్‌తో రమేష్‌ సహా వరంగల్‌ పార్లమెంట్‌ పరిధి నేతల భేటీ హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : హనుమకొండలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇంటి…

సంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం అవసరం

యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి  ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో  యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక  భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత…

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

కెసిఆర్‌ పాలనలో దక్షిణ తెలంగాణ ఎడారి

మిషన్‌ భగీరథ పేరు చెప్పి ప్రజలకు మోసం  డిండి, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే నీటి సమస్య ఉండేది కాదు  నల్లగొండ పర్యటనలో కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని…ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వొస్తున్నాయని మంత్రి…

కెసిఆర్‌ అత్యాశకు కాళేశ్వరం బలి

వెన్నముక లాంటి మేడిగడ్డ కుంగితే పన్నుతో పోలికా అవినీతి..అన్నారం, సుందిళ్లకు కూడా పాకింది సమస్యను చిన్నదిగా చేయడం దుర్మార్గం కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఒక పన్ను పాడైతే మిగతా అన్ని పళ్లు పీకేసుకుంటామా.. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారా.. కరీంనగర్‌ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌…