Tag Breaking News Now

ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ సెక్రటరీల తొలగింపు

న్యూదిల్లీ,మార్చి18 : లోక్ సభ ఎన్నికల సపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ…

ఉత్తమ జీవన విధానమే ప్రకృతి వైద్యం

ఉత్తమ జీవనశైలి అనేది  శ్రేయస్సు, సమతుల్యత మరియు నెరవేర్పును ప్రోత్సహిస్తుంది. ఇది సాధారణ శారీరక శ్రమ, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, అర్ధవంతమైన సామాజిక సంబంధాలు ఒకరి రోజువారీ కార్యకలాపాలలో ప్రయోజనం లేదా నెరవేర్పు వంటి అంశాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి అవసరాలు  ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా మీ కోసం పని…

త్రివిధ దళాలకు నాలుగో అంగంగా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు

దేశ రక్షణకు సుశిక్షితులైన సైనికులు ఎంత అవసరమో, దేశ భద్రత విషయంలో వారు వినియోగించే నాణ్యమైన అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ, యుద్ధ పరికరాలు లాంటివి కూడా అతి ముఖ్యమైనవే అని గమనించాలి. ఆయుధ సామాగ్రిని ఉత్పత్తి చేసే గురుతర బాధ్యతలను ప్రతిష్టాత్మక దేశ ‘ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు’ చేబడుతున్నది. దాదాపు గత రెండున్నర శతాబ్దాలుగా,…

మా సేవలను గుర్తించండి…!

నేడు  ప్రధాని  నరేంద్ర మోదీ జగిత్యాల పర్యటన సందర్భంగా 88 లక్షల మంది భారతీయ గల్ఫ్‌ వలస కార్మికుల పక్షాన జగిత్యాలలో గల్ఫ్‌ కార్మిక  నాయకులు  విడుదల చేసిన బహిరంగ లేఖ శ్రీయుత గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి ఆర్యా ! 2024 మార్చి 18న మీరు జగిత్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా…

బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

అరెస్ట్‌ను ఖండిరచిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌..బిఎస్పీకి రాజీనామా ప్రవీణ్‌ వ్యాఖ్యలపై సోషల్‌ విూడియాలో విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి16: బిఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూతురు, బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్‌  అని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.  దీన్ని…

పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న కెసిఆర్‌

ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది మరోమారు గెలుపు బిజెపిదే ఎన్నికల ప్రకటనకు ముందే ఫలితం తేలిపోయింది అత్యధిక సీట్లతో బిజెపిని బలపర్చండి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి చూపాం నాగర్‌కర్నూలు సభలో ప్రధాని మోదీ నాగర్‌కర్నూల్‌,ప్రజాతంత్ర,మార్చి16: కేంద్రంలో వరుసగా మూడోసారి బిజెపి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు…

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు కస్టడీ

వారం రోజుల ఇడి కస్టడీకి అనుమతి పదిరోజుల కస్టడీ కోరిన ఇడి అధికారులు న్యూదిల్ల్లీ,మార్చి16 : దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు…

కవిత భర్తతో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు

న్యూదిల్లీ,మార్చి16: దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కవిత భర్తతో సహా కవిత వ్యక్తిగత సిబ్బంది అయిన మరో ముగ్గురికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే వీరి నలుగురు ఫోన్లు సీజ్‌ ‌చేశారు. శుక్రవారం…

భారతదేశ తత్వం ప్రపంచానికి స్ఫూర్తి

సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు భారతీయ తత్వవేత్తల కృషి కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి16:  శాంతిమంత్రాన్ని బోధించే భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం కాన్హా శాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో…