Tag Breaking News Now

సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌

•నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్‌ •ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ, ‌మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ ‌పేరును పార్టీ అధినేత కెసిఆర్‌ ‌ఖరారు చేశారు. 1991లో కాంగ్రెస్‌ ‌పిర్టీ నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన…

బానిసత్వమే కానరాని భారత నిర్మాణం సాధ్యపడదా..!

25 మార్చి ‘అంతర్జాతీయ బానిస వ్యాపార బాధితుల జ్ఞాపకార్థ దినం’ సందర్భంగా.. ప్రపంచ మానవాళి చరిత్రలో 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఆఫ్రికా నుంచి కేంద్ర, దక్షిణ అమెరికాకు బలవంతంగా మిలియన్ల అమాయక ఆఫ్రికన్‌ ‌ప్రజలను బానిసలుగా మార్చి రవాణా చేయడం జరిగింది. ఈ దుర్ఘటన ‘ట్రాన్స్అట్లాంటిక్‌ ‌బానిసత్వ వ్యాపారం’గా చరిత్ర పుటల్లో…

ఉచిత పథకాలు రాజ్యాంగ బద్ధమేనా?

‘‘‌కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం అనేది శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ అన్నం సంపాదించుకునే మార్గం చూపితే జీవితాంతం ఆకలి…

తెలంగాణ పార్టీకి సహజ కష్టాలు..!

స్వరాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌ తో కేసీఆర్‌ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ గడ్డలో ఒక చారిత్రాత్మక పాత్రను పోషించింది. రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికతో పాటు ఒక వెలుగు వెలిగిన పార్టీలో అనుచిత వ్యూహాలు వికటించి తార్కికమైన ముగింపును ఏరి, కోరి తెచ్చుకొందనే  బావన అందరిలోనెలకొంది.తెలంగాణ కోసం…

నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్ల నారాజ్‌..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కేవలం 5 పదవులే తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసివారికి  ఇచ్చారని గుర్రు రెండో విడతలో అవకాశాలపై ఆశలు.. వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 21 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని  కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో…

మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు చుక్కెదురు

కస్టడీ సవాల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించిన న్యాయమూర్తి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి21: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్‌ పిటిషన్‌ దాఖలు…

భక్తుల కల్పతరువు నారసింహుడు!

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి…నృసింహ ద్వాదశి ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిన గోవింద ద్వాదశి హోలీకి ముందు ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు వస్తుంది. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపు తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ…

వంద రోజుల ప్రజాపాలన!

వందరోజుల పాలనలో సిఎం రేవంత్‌ రెడ్డి హావిూల అమలుకు చేస్తున్న కృషి అభినందనీయం. అవే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తాయి. ప్రధానంగా తెలంగాణలో ఓ రకంగా చెప్పాలంటే అవినీతికి తావు లేకుండా..స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకుంటున్నారు. ఇదే పద్దతిలో పోతూ అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రేవంత్‌ రెడ్డికి ధోకా  ఉండదు.…

తెలంగాణ ఎంపి సీట్లపై బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

తెలంగాణ ఎంపి సీట్లపై భారతీయ జనతాపార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ మాటకొస్తే తెలంగాణపై 2018 శాసనసభ ఎన్నికలనుండే ప్రత్యేక శ్రద్ధ  కనబరుస్తూ వొచ్చింది. అయితే గత రెండు విడుతల ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన స్థానాలను పొందలేకపోయింది. దాంతో గోలకొండ కోటపైన కాషాయ జండా ఎగురవేయాలనుకున్న ఆ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. కనీసం ఎంపీ…