Tag Breaking News Now

తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఎండలు

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: వారంరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపంతో .. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని…

ప్రజాసంఘాల నిరంతర నిగాహ్’ అవసరం

ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనపై ‘నిగాహ్’ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రజా సంఘాల పోరాటం వల్లనే తెలంగాణ వొచ్చింది.. ప్రొఫెసర్ రమా మెల్కొటే రేవంత్ ఇచ్చిన ఏడో హామీ’ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ని నెరవేర్చాలి –వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ ప్రజా సంఘాలను పట్టించుకునే…

‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌

కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల పాలనపై  ప్రజాసంఘాల ‘నిగాహ్’ .. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 29:  పాత అధికారానికి చెక్‌ పెట్టి తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి  రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి  ప్రజాసంఘాల విమర్శనాత్మకమైన ఆచరణే ఇతోధికంగా తోడ్పడినది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చి 100…

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చింది

 దీనిని ఎవరూ కాదనలేని సత్యం  కాంగ్రెస్‌లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్న కెకె  కడియంను పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్‌  అంగీకరించిన కడియం, కావ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి29:  కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్‌…

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం బిజెపితోనే సాధ్యం

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కేవలం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని 2014 నుండి 2024 మధ్య నరేంద్రమోదీ పాలనలో స్పష్టమైంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకరావడం జరిగింది. నరేంద్రమోదీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోని వచ్చారు. అదేవిధంగా…

రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వొచ్చారు

కాంగ్రెస్‌ ది 70 ఏళ్ల  దోపిడీ  చరిత్ర బిఆర్‌ఎస్‌ బాటలోనే  హస్తం పార్టీ అవినీతి అక్రమాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం ప్రధాని మోదీ పాలనను ప్రజలు  మరోసారి  కోరుకుంటున్నారు.. దేశంలో 400 స్థానాలు, రాష్ట్రంలో  బిజెపి రెండంకెల స్కోరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌,  ప్రజాతంత్ర మార్చి 29  …

అస్తిత్వ ఆరాటం..!

 పార్టీ వీడుతున్న పార్టీ శ్రేణులు వలస నాయకులకు పెద్ద పీఠ వేయడమే కారణమంటున్న విశ్లేషకులు అసలైన ఉద్యమ కారుల పట్ల నిర్లక్ష్యం (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రతినిధి) బిఆర్‌ఎస్‌ మరోసారి అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డా. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూకుమ్మడిగా తెరాస ఎమ్మెల్యేలను  తీసుకుపోయినప్పుడు ఎదురైన సమస్యకన్నా పెద్ద సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వొస్తుంది.…

తీవ్రవాద కోరల్లో విశ్వమానవాళి..!

తీవ్రవాదం విచక్షణారహిత విధ్వంస రచన మాత్రమే. ఉగ్రవాద కోరలు అమాయకులను కబలించడానికే. ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాద వేడికి మాడుతున్నాయి. సైనిక బలగాలతో పాటు అమాయక సామాన్య ప్రజలు కూడా తీవ్రవాద వేటుకు బలి అవుతున్నాయి. 2017 తర్వాత అత్యధికంగా తీవ్రవాదుల విష విధ్వంసానికి 2023లో 22 శాతం అధికంగా 8,352 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.…

సిజెఐతో సిఎం రేవంత్‌ భేటీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28:భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది.…