Tag Breaking News Now

కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు

మళ్లీ రైతులను రెచ్చగొట్టే పనిలో బిఆర్‌ఎస్‌ మంత్రి పొంగులేటి  శ్రీనివాస్‌ రెడ్డి విమర్శ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ దొంగ ఏడ్పులు ఏడ్వాల్సిన అవసరం లేదన్నారు. కరువుకు తామే కారణమంటూ…

ఉగాది శోభ!

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు.. క్రోధి నామ సంవత్సరం అడుగు పెట్టింది సకల శుభాల తెలుగు వారి నూతన సంవత్సరమిది! శిశిరపు పొర తొలగి వసంత శోభ చిగుర్లు తొడిగే వేళ మామిడి పువ్వుకు మాట వస్తుంది కోయిల గొంతుకు కూత వస్తుంది వేపకొమ్మకు పూత వస్తుంది పసిడి బెల్లానికి పలుకు వస్తుంది ఉరుకుల పరుగుల…

పంచాంగం ప్రాధాన్యత

‘‘కాల సృజతి భూతాని, కాలస్సంహరతే ప్రజా: కాలము చరాచర సృష్టికి, సృష్టి అంతానికి మూలాధారం. అందుకే కాలాన్ని దైవంగా  భావిస్తారు. అలాంటి కాలాన్ని గురించి తెలుసుకు నేందుకు ఉపయోగపడే సాధనమే పంచాంగము. పంచాంగము అనగా పంచంఅంగము. కాలము యొక్క ప్రధాన అంగాలైన, విభాగాలైన తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే అయిదు అంగముల గురించి…

ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవ త్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంరోక్తిగా చెపుతున్నది. అలాగే ఈదినం నుండి…

తెలుగు వాకిట విరబూసిన ఆశల హరివిల్లు!

అహం అందలమెక్కి,చిందులేస్తున్న వర్తమానంలో ఆత్మీయతలకు చోటెక్కడ? కరెన్సీ కాగితాలను ప్రేమించే కలి కాలంలో విలువలకు నీడెక్కడ? వ్యక్తిత్వాలకు విలువెక్కడ? స్వార్ధంలో మునిగి, అవినీతిలో స్నానమాడే సకల అవలక్షణాల సమాహారమైన సమాజంలో వెలుతురు కంటికి కంటగింపుగా మారింది.చీకటి పరదాలు చిద్విలాసం చేస్తున్నాయి. ఆశ ఆకాశానికంటితే అవకాశం పాతాళంలో దాగుని రారమ్మని పిలుస్తుంటే, అందుకోలేని అసహాయత నిరాశకు గురిచేస్తుంటే,…

అమలు కాని గ్యారంటీలపై రాహుల్‌ గాంధీ జవాబు చెప్పాలి

జాతీయ మెనిఫెస్టోతో చెవులో పువ్వులు పెట్టుడే ..  తెలంగాణకు కేసీఆరే శ్రీ రామరక్ష కాంగ్రెస్‌, బీజేపీలను చిత్తుగా ఓడిరచాలి   నారాయణరావు పేట మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : కాంగ్రెస్‌ అమలు చేయని గ్యారంటలపై నాది జిమ్మేదార్‌ అన్న రాహుల్‌ గాంధీ సమాధానం…

ఎలక్టోరల్‌ బాండ్ల అక్రమాలపై అధికారిక ఏజెన్సీల విచారణ ఎప్పుడు..?

 వెలికితీయడంలో ముందువరుసలో మీడియా  కోర్టుల పర్యవేక్షణలో స్వతంత్ర కమిటీల విచారణతోనే వాస్తవాలు వెలుగు చూస్తాయా…? దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, ఇతర మనీ లాండరింగ్‌ కేసుల పై దూకుడు పెంచిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల ల ద్వారా లబ్ది పొందిన రాజకీయ పార్టీలపై ..కంపెనీలపై కూడా తక్షణమే విచారణ ప్రారంభించాలి. -అరుణ్‌ కుమార్‌,…

రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం

బీజేపీతోనే దేశం సురక్షితం, సుభిక్షం..˜ హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం  ఈ సారి ఎన్నికల్లో దేశంలో మొత్తంగా కాంగ్రెస్‌కు 60 సీట్లు కూడా రావు..    మీట్‌ ద ప్రెస్‌లో బీజేపీ సీనియర్‌ నేత, మల్కాజ్‌ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7 : వొచ్చే లోక్‌ సభ…

ఆహార కొరతకు కారకులెవరు..?

అభివృద్ధి అంటే  అద్దంలా మెరిసే రోడ్డు.. ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలు కాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈ భూమి మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాలీ  కడుపుతోనే నిద్రపోతుండటం కలవం పెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం, ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర…