Tag Breaking News Now

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…

నిన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నేడు ప్రత్యర్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విచిత్ర పరిస్థితి వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ సీటిచ్చినా కాదని కాంగ్రెస్‌లో చేరిన కావ్య.. సీటివ్వలేదని అలిగి బీజేపీలో చేరిన ఆరూరి ఎట్టకేలకు బిఆర్‌ఎస్‌ పార్టీ డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడిరది. డాక్టర్‌…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై రివ్యూ పిటిషన్‌

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సవ్నిక్షించాలం టూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్న సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై న్యాయవాది మాథ్యూస్‌ జె. నెడుంపర సోమవారం ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక చట్టంలోని సవరణలతో పార్లమెంటు ఈ…

వోడినా, గెలిచినా మేమెప్పుడూ ప్రజలవైపే..

ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం.. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలి.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి వారికి చెపుకోవడానికి పథకాలు లేవు.. అందుకే చీరలు, చిత్రపటాలు, అక్షింతల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ రావు కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :…

సెల్‌ టవర్‌ రేడియేషన్‌ ప్రమాదకరమా…?

శాస్త్రసాంకేతిక ప్రగతి రథయాత్రలో నవ్య మానవుడు డిజిటల్‌ వలలో చిక్కి ఆధునిక జీవనశైలిలో మునిగి తేలుతున్నాడు. చరవాణి శరీరంలో మరో అంగమైంది. మొబైల్‌ లేకుండా క్షణమైనా గడవని దుస్థితికి చేరుకున్నాడు ఆధునిక నరుడు. సెల్‌ ఫోన్ల వాడకం గ్రామీణ భారతానికి కూడా పాకడంతో జనావాసాల నడుమ సెల్‌ టవర్లు వెలవడం సర్వ సాధారణమైంది. ఇండియాలో వాడబడే…

కాంగ్రెస్‌ పాలనలో కోతల స్కీమ్‌లు

బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజలకు కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలిసింది.. రేపు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు జహీరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త స్కీమ్‌లను తీసుకురాకుండా కోతల స్కీమ్‌లను తీసుకొచ్చిందని…

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 :  అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివారం పిటిఐక్ని ఇచ్చిన ఇంటర్వ్యూలో అమార్త్య సేన్‌ మాట్లాడుతూ..కుల గణన…

దేశంలో ధనవంతుల పక్షానే పాలకవర్గాలు

విపక్షాల బలహీనతకు అనైక్యతే కారణం అందుకే పట్టు సాధించలేకపోతున్న విపక్ష కూటమి ‘ఇండియా’ పార్టీ గత ఘన కీర్తితో కాంగ్రెస్‌ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది పిటిఐకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో  ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఏప్రిల్‌ 14 : అనైక్యత కారణంగా భారతదేశంలో ప్రతిపక్షాలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని…

నిస్వార్థ సేవకుడు!

సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌! నేడు ఆయన  జయంతి పదిమంది సిక్కు గురువులలో ప్రథములు గురునానక్‌ దేవ్‌. నానక్‌ 1469 ఏప్రిల్‌ 15న పాకిస్తాన్‌ లోని ప్రస్తుతం లాహోర్‌ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్‌)లో (ఇది అప్పటి ఢల్లీి సుల్తానేట్‌  ప్రావిన్స్‌, ప్రస్తుతం ఈ ప్రదేశం నంకన్‌ సాహిబ్‌ అని పిలువ బడుతూ…