బిఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్ వాళ్లది గుడి లోపలి లింగాన్ని మింగేరకం
బిజెపి వోట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే..కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ , ప్రస్తుత ఎంపి అభ్యర్థి బండి సంజయ్ ఆయన విమర్శించారు.…








