Tag Breaking News Now

బిఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్‌ ‌వాళ్లది గుడి లోపలి లింగాన్ని మింగేరకం

బిజెపి వోట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ‌బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే..కాంగ్రెస్‌ ‌వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని కరీంనగర్‌ ఎం‌పీ ఒండి సంజయ్‌ , ‌ప్రస్తుత ఎంపి అభ్యర్థి బండి సంజయ్‌ ఆయన విమర్శించారు.…

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

లౌకికత్వాన్ని కాపాడుకుందాం.. దేశానికి పొంచి వున్న ప్రమాదాన్ని నిలువరిద్దాం.. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువలను  పరిరక్షించుకుందాం… సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘కవి గాయక సమూహ గానం’లో గొంత్తెత్తిన కవి, గాయకులు (ప్రజాతంత్ర  ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 : దేశం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామిక వాదులంతా ఆందోళనలో ఉన్నారని, తమవంతు రాజ్యాంగాన్ని,…

బీఆర్‌ఎస్‌, బీజేపీలను బొంద పెట్టాలి..

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్‌.. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం.. రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బీజేపీకి వోట్లు అడిగే అర్హత లేదు.. రాజగోపాల్‌, వెంకట్‌ రెడ్డి భువనగిరికి డబుల్‌ ఇంజన్‌… ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉంది.. చామల కిరణ్‌ ను 3 లక్షల మెజారిటీతో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్‌…

నేడు ఆదిలాబాద్‌కు సిఎం రేవంత్‌ రెడ్డి

నామినేషన్‌, బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం అక్కడ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహింబోయే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

దేశం దశ, దిశ…ఏ వైపు..?

ఓ వైపు  సంకల్ప్ పత్ర   ‌పేరుతో మోదీ గ్యారంటీ మరో వైపు పాంచ్‌ ‌న్యాయ్‌, ‌పచ్చీస్‌ ‌గ్యారంటీ పేరుతో కాంగ్రెస్‌ ఆశ్వాసం ప్రజలు శాశ్వతంగా తమచెప్పుచేతుల్లో ఉండాలనే దిశగానే నాయకుల ధోరణి సాధికారత, స్వావలంబన ఉత్తి మాటేనా..ప్రజల్లో మార్పు వొచ్చేనా..? ఏ ‌దేశమైనా స్థిరమైన అభివృద్ధి దిశగా పయనించాలన్నా, దేశ ప్రజలు శాంతి, సుఖ…

గత పదేళ్ళలో కేంద్రంలో ఒక్క రూపాయి అవినీతి లేదు

సికింద్రాబాద్‌లో అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాం కిషన్‌ రెడ్డి అందరిలా కాదు..నీతిమంత నాయకుడు సికింద్రాబాద్‌లో కిషన్‌ రెడ్డి నామినేషన్‌  సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : గత పదేళ్ళలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని కేంద్ర…

భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ

దిల్లీలో మోదీ..గల్లీలో కేడీ(కేసీఆర్‌) ఇద్దరు దొంగలే  దిగిపో..దిగిపో అనడానికి తెలంగాణ కెసిఆర్‌ అయ్య జాగీరు కాదు.. గ్యారంటీగా రాష్ట్రంలో  10 ఏండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఐదు అమలు..రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మోదీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు…అందుకే పార్లమెంట్‌ సాక్షిగా విషం చిమ్మాడు మహబూబాబాద్‌ జన జాతరలో ముఖ్యమంత్రి రేవంత్‌…

చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

బకాయిల కింద రూ.50 కోట్లు విడుదల త్వరలో మిగతా బకాయిలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. వారికి చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండిరగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌…