Tag Breaking News Now

హృదయాన్నిఆవహించే కవిత్వం…

నేను సైతం ప్రపంచాగ్నికి/  సమిధనొక్కటి ఆహుతిచ్చాను/  నేను సైతం విశ్వవృష్టికి/ అశ్రువొక్కటి ధారపోశాను/  నేను సైతం భువన ఘోషకు/  వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యంలోకి కొత్త గొంతుకలు మొలకెత్తి మేము సైతం అంటూ అద్భుతాలను సునాయాసంగా అక్షరాల్లోకి ఒంపి ఎందరినో  ఆలోచింపజేస్తున్న తరుణమిది. పుట్టిన చోట…

శ్రామిక మహోత్సవం

పెట్టుబడిదారి చేష్టల దిక్కరిస్తూ శ్రామిక లోకం పిడికిలెత్తిన  దినం తరాల బానిసత్వాన్ని నిరసిస్తూ శ్రమ శక్తి కదంతొక్కిన సందర్భం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నినదించిన దినం నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం చికాగో నగర హేమార్కెట్లో… అమర వీరుల ఆత్మ బలిదానం కోట్లాది కార్మిక నెత్తుటి తర్పణం కళ్లెదుట నిలిపే చారిత్రక దినం…

నేడు దిల్లీకి రేవంత్‌రెడ్డి..?

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో దిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం     ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తారా స్థాయికి రాజకీయాలు  హైదరాబాద్‌, ప్రజా తంత్ర ప్రత్యేక ప్రతినిధి,  ఏప్రిల్‌ 30: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌కు సంబంధిం చిన కేసులో విచారణ నిమిత్తం దిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి దిల్లీ…

రాష్ట్రాన్ని ఏడారి చేసేందుకు చోటే భాయ్‌ బడే భాయ్‌ల కుట్ర

తెచ్చిన తెలంగాణను తుది శ్వాసవరకు కాపాడుకుంటా అబద్దాలు బొంకి అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్‌ పోడు భూములకు పట్టాలిచిన ఘనత బిఆర్‌ఎస్‌దే దీవాల దిశగా సింగరేణి  బిఆర్‌ఎస్‌ గెలిస్తేనే సబ్బండ వర్గాల సంక్షేమం: మాజీ సిఎం కెసిఆర్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 :  తెలంగాణ జీవ నది గోదావరి నీళ్ళను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు…

బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు వోటు వేసి వృథా చేసుకోవద్దు

కాంగ్రెస్‌ ‌నాయకులు గ్రామాలకు వొస్తే 6 గ్యారెంటీలపై నిలదీయండి :ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29: ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు వోటు వేసి వృథా చేసుకో వద్దని, కాంగ్రెస్‌ ‌నాయకులు గ్రామాలకు వొస్తే ఆరు గ్యారెంటీ లపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా…

జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యరి బిబి పాటిల్‌ కాన్వాయ్‌లో డబ్బులు పట్టివేత

మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ కాన్వాయ్‌లో డబ్బులు దొరకడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మెదక్‌ జిల్లా టెక్మాల్‌ మండలం బొడ్మాట్‌ పల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేయగా…

రిజర్వేషన్లపై రేవంత్‌ తప్పుడు ప్రచారం

మాటల్ని వెనక్కి తీసుకుని  క్షమాపణ చెప్పాలి  లేకుంటే ముఖ్యమంత్రిని కోర్టుకు ఈడుస్తాం..  బీజేపీ ఓటమి కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కమ్మక్కయ్యాయి..  అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీలది డూప్‌ఫైట్‌.. హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ఎస్సీ, ఎస్టీ,…

నేడు టెన్త్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శిచే విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 :  తెలంగాణలో పదోతర గతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 30న మంగళవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని…

డీప్‌ఫేక్‌ వార్తల కేసులో సిఎం రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయాలి

కలేకుంటే మోదీ, రేవంత్‌ దోస్తీ బయట పడ్డట్టే..క మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు కసంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం.. సంగారెడ్డి, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 29 : డీప్‌ ఫేక్‌ వార్తలను ప్రచారం చేసిన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో సీఎంను అరెస్టు చేయాలని…