Tag Breaking News Now

 బీజేపీలో ఏకస్వామ్యం .. !

ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే 270 సీట్లు సాధించామన్న ధీమాను హోంమంత్రి అమిత్‌ షా చెప్పుకొచ్చారు. తమ లక్ష్యం 400 సీట్లు కావడంతో మిగతా మూడు దశల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే 75 ఏళ్ల వయో పరిమితి మోదికి  వర్తించదని కూడా చెప్పేశారు. మోదికి  వయసుతో నిమిత్తం…

చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్‌ నమోదు హైదరాబాద్‌లో ఉద్రిక్తత…ఎన్నికలు బహిష్కరించిన లచ్చగూడెం బీర్పూరులో మధ్యాహ్నానికే వంద శాతం వోటింగ్‌ నమోదు (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్‌, మే 13 : దేశంలో నాల్గవ విడత పార్లమెంటు ఎన్నికలు సోమవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో  కడపటి సమాచారం మేరకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంమీద…

ఆరోగ్యాలను హరిస్తున్న భారతీయుల ఆహార అలవాట్లు!

మన శరీరంలో జరగాల్సినా ప్రక్రిమలన్నీ సజావుగా జరగడం వల్ల ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పోషకాహారం తీసుకొనడంతో ఆరోగ్యంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలా జరగని యెడల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలు కావలసిన వస్తుంది.  మన తీసుకోవలసిన ఆహారం వయస్సు, లింగ, శారీరక క్రియాశీలత, శారీరక శ్రమ/విధులు లాంటి అంశాలపై ఆధారపడి…

ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం..

దేశ ప్రజలకు మోదీ మాయమాటలు బీజేపీ ఏజ్ లిమిట్ అమలు చేస్తే త‌ర్వాత‌ ప్రధాని ఎవ‌రు?   పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. కొడంగల్ లో  మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లోక్ స‌భ ఎన్నిక‌లు రాష్ట్రంలో త‌మ వంద‌రోజుల పాల‌న‌కు రెఫ‌రెండ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో…

స్వేచ్ఛగా వోటు హక్కు వినియోగించుకోండి

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తెలంగాణ డిజిపి రవిగుప్తా స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 12 : తెలంగాణలో సోమవారం జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు.  ప్రజలందరూ నిర్భయంగా తమ వోటు హక్కును వినిగిం చుకోవాలి డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

హామీలను అమలు చేయని బిజెపిని ఓడిద్దాం

పదేళ్లలో 4.26 లక్షల మంది ఆత్మహత్యలు •రైతుల అండగా నిలబడ్డ వారిపై అక్రమ కేసులు •వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టే యత్నం •పంటల కొనుగోలు పథకానికి నిధులలో కోత •ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయలే •భూ సేకరణ చట్ట సవరణకు విఫల ప్రయత్నం •అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారు •మోదీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలి…

ఉపాధి, ఉద్యోగ రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వం 

ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉపాధి,ఉద్యోగ విద్య, వైద్యం మొదలగు సామాజిక రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు ఆసన్నమైనవని ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రజా…

ఫోన్‌ట్యాపింగ్‌ పేరుతో అసత్య ప్రచారాలు

లోక్‌సభ ఎన్నికల ముందు బద్నాం చేసే యత్నం  అడ్డుకోవాలంటూ హైకోర్టులో బిఆర్‌ఎస్‌ పిటిషన్‌ హైదరాబాద్‌, మే 3 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో శుక్రవారం…

‘‌గాడిదగుడ్డు’ రాజకీయం

ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదే హైలైట్‌ ‌గుజరాత్‌కు బంగారు గుడ్డు…తెలంగాణకు గాడిదగుడ్డు అంటూ బిజెపిపై కాంగ్రెస్‌ ‌విమర్శలు వంద రోజుల్లో ప్రజలకు మీరిచ్చింది అదే అంటూ బిజెపి ప్రతి విమర్శ (మండువ రవీందర్‌రావు) ఈ మధ్య రాజకీయల్లో ‘గుడ్డు’ పదప్రయోగం బాగా వినిపిస్తున్నది. ఒక విధంగా దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవంగా మొదటి…