Tag Breaking News Now

ఆ అయిదు శాఖలు మళ్లీ వారికే..

అమిత్‌ షాకే హోమ్‌..నిర్మలకు ఆర్థిక, రాజ్‌నాథ్‌కు రక్షణ.. గడ్కరీకి రోడ్లు మరియు రహదారులు, జై శంకర్‌కు విదేశాంగ శాఖ కేంద్రంలో మంత్రులకు శాఖలను కేటాయించిన ప్రధాని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 10 : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం శాఖలను…

కార్పొరేట్‌ల కనుసనల్లో ఆపరేషన్‌ కాగార్‌..

స్వేచ్ఛగా, యధేచ్చగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, వేదాంత ఇతర కార్పొరేట్‌ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్‌, ఐరన్‌, గ్రాఫైట్‌, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27…

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంర్రత, జూన్‌ 10 : విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని తెలంగాణ, ఏపిల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.…

వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో పాల్గొననున్న సిఎం  రాష్ట్ర గీతం ఆవిష్కరణ… సిఎం సందేశం  సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన  ఏర్పాట్లపై సిఎస్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27 : జూన్‌ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

రైతులపై భస్మాసుర ‘హస్తం’

కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.. కనీస వసతులు కరువు  కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా జాప్యమెందుకు..  కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం…

బాండ్‌ పేపర్లు రాసిచ్చి..ఇంత దగానా..

వడ్లకు బోనస్‌ అడిగితే మొరుగుతున్నారంటారా రైతులు హైదరాబాద్‌కు వొచ్చి ధర్నా చేస్తారు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ రావు జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన జగిత్యాల, ప్రజాతంత్ర, మే 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ముఖ్య నేత హరీష్‌ రావు పేర్కొన్నారు.…

జూన్‌ 5 తరువాత బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌

కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు  సమాధానం చెప్పాలి కెటిఆర్‌…ఖబర్దార్‌ నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల…

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

త్వరలో అవసరమైన మెటేరియల్‌ సరఫరాకు రవాణా వ్యవస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 15 : యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్లాంట్‌కు అవసరమైన మెటేరియల్‌ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో క్రమేపీ చల్లబడుతున్న వాతావరణం

వొచ్చే  3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతుంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు…