Tag Breaking News Now

సింగరేణిని కాపాడుకుంటాం

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణిని కాపాడుకునేందుకు ప్రధానిని కలుస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విపక్షనేతలను కలుపుకుని వెళ్లి కలసి పరిస్థితిని వవరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు…

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…

రాష్ట్రంలో మహిళాశక్తి క్యాంటీన్లు

ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సమీక్ష ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 13 : సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి  క్యాంటీన్‌ సర్వీస్‌’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడిరచారు. రాష్ట్రంలో క్యాంటీన్‌ సర్వీస్‌ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో ఏర్పాటు…

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని  కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా…

నీట్‌ కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ 24 లక్షల అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిరదని ఆగ్రహం న్యూదిల్లీ, జూన్‌ 13 : నీట్‌  కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్‌ గురువారం మరోసారి డిమాండ్‌ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టిఎ) డైరెక్టర్‌ జనరల్‌ని తొలగించాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఈ అంశంపై దేశ…

నీట్‌ పేపర్‌ లీకయిందనడానికి ఆధారం లేదు

 కోర్టు తీర్పును అంగీకరిస్తాం   కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆ 1563 మంది గ్రేస్‌ మార్కులను తీసేస్తాం… మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం : సుప్రీమ్‌ కోర్టుకు తెలిపిన కేంద్రం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 13 : పేపర్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలతో నీట్‌-యుజి మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలపై విద్యార్థుల…

కేంద్రంలో ఏర్పడ్డది వికలాంగ ప్రభుత్వం..

 ప్రతిపక్షాలు బీజేపీని చావు దెబ్బ కొట్టాయి  పేదలు, వయానడ్‌ ప్రజలు..వీరే నా దేవుళ్లు  ప్రధానిలా నన్ను  ఏ దేవుడు గైడ్‌ చెయ్యడం లేదు వాయనాడ్‌..రాయ్‌బరేలీ దేన్ని వొదులుకోవాలనే దానిపై డైలమాలో ఉన్నా  ఎన్నికల అనంతరం వాయనాడ్‌ తొలి పర్యటనలో రాహుల్‌ గాంధీ వాయనాడ్‌, జూన్‌ 12 : కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం అని,…

‘ప్లాస్టిక్’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి!

ప్రకృతికి ప్రమోదం  ‘ప్లాస్టిక్’ వాడకం ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకారులు ‘వెదురు’ ఈనెలతో రకరకాల పరిణామాలలో సంచులను తయారుచేస్తున్నారట.  వెదురు కలపను ఉపయోగించి ‘సీసా’లను, గిన్నెలను, దొన్నెలను, డిప్పలను, చిప్పలను, డబ్బాలను, ‘డొక్కు’- చిన్న డబ్బాలను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట. ఈ ‘చిట్టి’ సంస్థలలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత’  పునర్…

కార్పొరేట్‌ల కనుసనల్లో ఆపరేషన్‌ కాగార్‌..

 స్వేచ్ఛగా, యధేచ్చగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, వేదాంత ఇతర కార్పొరేట్‌ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్‌, ఐరన్‌, గ్రాఫైట్‌, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27…