Tag Breaking News Now

మౌలిక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరగాలి!

ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ గురించి అన్వేషణ జరగా లన్నది జాతీయభావ నిష్ఠులు చెబుతున్న మాట.  నిజానికి ఈ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ ‘ప్రత్యామ్నాయం’  ఆల్టర్‌నేటివ్‌  కాదు, ఇది మౌలికమైన  ఒరిజినల్‌  ఆర్థిక వ్యవస్థ. అనాదిగా ఈ వ్యవస్థ మన దేశంలో అలరారింది. ఈ వ్యవస్థ స్వభావం ఉత్పత్తిదారుల సమాజం అవసరాలను తీర్చడం. ఈ వ్యవస్థ స్వరూపం…

ముంచుకొస్తున్న పర్యావరణ విలయం!

ప్రపంచమంతటా విపత్కర పరిస్థితి మానవాళికి పెనుముప్పుగా కాలుష్య రసాయనాలు అడవుల పాలిట, వ్యవసాయ క్షేత్రాల పాలిట, జంతు జాలం పాలిట, సమస్త జీవజాలం పాలిట ప్రపంచీకరణ ‘గొడ్డలి’గా మారింది. ప్రపంచీకరణ, వాణిజ్య పారిశ్రామిక కేంద్రీకరణ పర్యావరణానికి ప్రబల శత్రువులుగా మారాయి. అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత…

చెప్పకుండానే.. ఎమ్మెల్యే షేక్‌ హ్యాండ్‌

బిత్తర పోతున్న జగిత్యాల బీఆర్‌ఎస్‌ శ్రేణులు…ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి గుస్సా.. ఎమ్మెల్సీ పదవికి జీవన్‌ రాజీనామా? జీవన్‌ ఆధిపత్యానికి బ్రేకులు పడినట్టేనా..! జగిత్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే…

హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..

నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన.. 60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలు నిరుద్యోగులు కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ,జూన్ 24:  హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్వహించిన మెగా జాబ్ మేళ కు విశేష స్పందన…

అవయవ దానాలపై అవగాహన అవసరం

సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం  నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా అధికం అవుతున్నది. అన్ని దానాల…

స్పూఫింగ్‌ మాఫియా…

వ్యక్తిగత రహస్యాలను ఈ మెయిల్‌ సందేశాలు  బ్యాంకు  అకౌంట్‌  వివరాలు ఇలా  ఒకటేమిటి సమాచార సందేశాలను దారి మళ్లించడం  మనకు తెలియకుండా మన సంభాషణల్ని రికార్డు చేయటం  మనం  రిసీవ్‌ చేసుకునే సిగ్నల్‌ కన్నా స్పూఫింగ్‌ సిగ్నల్స్‌ బలమైన ఫ్రీక్వెన్సీ ఉండటం వలన మన సిగ్నల్స్‌ వీక్‌ అయిపోయి ప్రత్యర్థి సిగ్నల్స్‌ మన సిగ్నల్స్‌ పైన…

సేంద్రియ వ్యవసాయ పద్ధతులు విస్తరించాలి!

తెలంగాణలో ఈ ఏడాది   ఆహార ధాన్యాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం కూడ అభూత పూర్వ పరిణామం.  దేశం మొత్తం మీద అరవై ఏడు లక్షల టన్నుల మేర సాలుసరి ఉత్పత్తులు పెరగగా తెలంగాణలో మాత్రమే ఇందులో సగానికి పైగా ఉత్పత్తికావడం విశేషం.  దేశం మొత్తం మీద గత ఏడాది కంటె ఈ ఏడు…

పోచారం ఇంటి వద్ద బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే యత్నం..అరెస్టు…కోర్టులో హాజరు..రిమాండ్‌ విధింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : సిఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఉదయం మాజీ స్పీకర్‌ పోచారం ఇంటికి వెళ్లి పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు కండువా కప్పుతున్నతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు పోచారం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కొందరు పోచారం…

జయశంకర్‌ సార్‌ స్ఫూర్తితోనే ముందుకు…

తెలంగాణ ఆశలే శ్వాసగా ఆయన జీవనం వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్‌, మంత్రి పొంగులేటి, తదితరుల నివాళి ప్రత్యేక రాష్ట్రంలోనూ సార్‌ కలలు సాకారం కాలేదు : ప్రొ. కోదండరామ్‌ నివాళి హైదరాబాద్‌,ప్‌జాతంత్ర, జూన్‌ 21 : తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్‌ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం రేవంత్‌ రెడ్డి…