Tag Breaking News Now

గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో సిఎం రేవంత్‌ ‌రెడ్డి భేటీ

కేబినేట్‌ ‌విస్తరణ, అసెంబ్లీ సమావేశాలపై ఊహాగానాలు నామినేటెడ్‌ ఎమ్మెల్సీలపైనా చర్చించి ఉంటారని చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి గవర్నర్‌ ‌రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించ వొచ్చునని ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి గత వారం దిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్‌…

పీయూష్‌గోయల్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌

‌మర్యాదపూర్వక భేటీలో పలు అంశాలు చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై1: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ‌కు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌తన నివాసానికి ఆహ్వానించారు. ఈక్రమంలో జూలై 1వ తేదీ సోమవారం జూబ్లీహిల్స్ ‌లోని తన…

నేడు టీ హబ్‌లో ‘సోషియా వుడ్‌ 2024’ ‌సదస్సు

హాజరు కానున్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబు హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌సోషల్‌ ‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియా వుడ్‌ 2024 ‌సమ్మిట్‌ ‌నిర్వహించనున్నట్లు ఎండ్‌ ‌నౌ ఫౌండేషన్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్‌ ‌రాచమల్లు తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌లో…

విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవేలో మార్పులు

కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల రహదారుల నిర్మాణానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో…

‘ఆన్‌లైన్‌’లో అన్నీ ఇంటికే !

ధ్వంసమైపోతున్న వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ    విదేశీ సంస్థల చేతుల్లో  మన జీవన వ్యవహారం   తినడం మనుగడ కోసం అన్నది పాతకథ. తినడం మానవ జీవన ప్రధాన లక్ష్యంగా మారి ఉండడం నడుస్తున్న వ్యథ.. కొనగలవారు రోజంతా తింటూనే ఉన్నారు. కొనలేనివారు పండ్లు గింజుకొని పస్తులుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’ గ్లోబలైజేషన్‌ మన నెత్తికెత్తిన వైపరీత్యం…

పితృస్వామ్య కుటుంబాల స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలు రావాలి

పీవోడబ్ల్యూ సంధ్య (గత సంచిక తరువాయి…) సజయ : ఐదు దశాబ్దాల పీవోడబ్ల్యూ ప్రస్థానంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో ప్రధానంగా కుటుంబహింస కూడా ఒకటి! మీ దగ్గరకు చాలామంది సహాయం కోసం, కౌన్సిలింగ్‌ ‌కోసం వస్తారు. ఏఏ అంశాల మీద ఎక్కడెక్కడ ప్రధానంగా పని సాగింది? సంధ్య: నిజం చెప్పాలంటే, పీవోడబ్ల్యూ  శ్రమ విముక్తి కి…

బిఆర్‌ఎస్‌లో మరో వికెట్‌ డౌన్‌

కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర జూన్‌28:  బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌,…

పార్టీని వీడేవారితో బాధలేదు..

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు.. తెలంగాణ సాధించిన మనకు ఇదొక లెక్కనా..?  రెట్టించిన ఉత్సాహంతో  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం  పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ ఎస్‌ అధినేత  కేసీఆర్‌ భరోసా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : దొంగల్లా పార్టీని వీడేవారితో మనకు బాధ ఏమీ లేదని,  పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం…

ఇచ్చిన హావిూమేరకు రూ. 2 లక్షల రుణమాఫీ

నాలుగు రోజుల్లో మార్దర్శకాలు రేషన్‌ కార్డు ఆధారంగా మాఫీ ఉండదు కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకంతో సరిచూస్తాం బంగారం తాకట్టు రుణాలకు మాఫీ వర్తించదు రుణమాఫీ తరవాత రైతుబంధుపై దృష్టి పెడతాం అప్పులు తగ్గించుకునే పనిలో ఉన్నాం వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన ధరణి, మండలాలు, జిల్లాలపై అసెంబ్లీలో చర్చ ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది..ఆదాయం పెరిగింది…