Tag Breaking News Now

నగర శివారులో ప్రముఖ రియల్‌ ‌వ్యాపారి దారుణ హత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 10 : హైదరాబాద్‌ ‌సిటీ శివార్లలో ఘోరం జరిగింది. పెద్ద రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను దుండగులు హత్య చేశారు. షాద్‌నగర్‌ ‌లోని తన ఫాంహౌస్‌ ‌నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి.. కిరాతకంగా నరికి చంపారు. కమ్మరి కృష్ణను చంపిన తర్వాత..…

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలిలా ఉన్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ ‌డీజీగా మహేష్‌ ‌భగవత్‌, ‌హోంగార్డస్ అడిషనల్‌ ‌డీజీగా…

సిఎం రేవంత్‌తో క్రికెటర్‌ ‌సిరాజ్‌ ‌భేటీ

టీమిండియా జెర్సీ బహుకరణ హైదరాబాద్‌,‌జూలై9: టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి వారి సొంత నగరాల్లో ఘనంగా స్వాగ తం లభిస్తుంది. తాజాగా టీమిం డియా ఫాస్ట్ ‌బౌలర్‌ ‌మహమ్మద్‌ ‌సిరాజ్‌ ‌హైద రాబాద్‌ ‌చేరుకున్న తర్వాత సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిశారు. టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచినందుకు సిరాజ్‌ ‌ను…

14 ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత

‘సుప్రీమ్‌’‌కు పతంజలి సంస్థ అఫిడవిట్‌ న్యూదిల్లీ, జూలై9 (ఆర్‌ఎన్‌ఎ): 14 ‌రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివే శామని పతం జలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడ విట్‌ ‌దాఖలు చేసింది. తయారీ లైసెన్స్ ‌రద్దు అయిన తరవాత ఈ నిర్ణయం తసీఉకు న్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ ఉత్ప త్తులను వెనక్కి తీసుకోవాలని దేశ…

మితిమీరుతున్న‘రోగ’ కారక ఫ్యాషన్‌!

 ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ వెల్లడిరచిన చేదునిజం  విచ్చలవిడిగా అవసరం లేని మందుల విక్రయం మన ఆధునిక జీవన రీతిలో విప్లవాత్మకమైన పరివర్తన కలగాలన్నది జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య విశ్లేషకులు చెపుతున్న మాట.  ‘ఐక్యరాజ్యసమితి’ అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సాధికార సంస్థ’  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డబ్ల్యూహెచ్‌ఓ వారు ఈ వాస్తవాన్ని ఇప్పుడు మరోసారి ఆవిష్కరించారు.…

భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం

పదేళ్లలో 40 వేల కి.. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్‌ ‌చేశాం పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్‌ ‌మాత్రమే ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు మాస్కోలో ఎన్నారైల సదస్సులో ప్రధాని మోదీ మాస్కో,జూలై9: రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లలో భారత్‌ ఎం‌తగానో పురోభివృద్ది సాధించిందని…

తిట్లు, ఆరోపణలు బంద్‌ ‌చేద్దాం

అభివృద్ధిపై ఫోకస్‌ ‌పెడదాం కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అబివృద్ధి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం…బాధ్యత తీసుకుంటా గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర, దేశాభివృద్ధి కులంలో పేదలను ఆదుకుంటేనే కుల సంఘాలకు మనుగడ కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 8 : ఎన్నికలైపోయినందున ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్‌…

టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా రెడ్డి

అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మైనింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా ఈరవత్రి అనీల్‌ ‌పెద్ద ఎత్తున నామినేటెడ్‌ ‌పోస్టుల భర్తీ…34 క్పారేషన్లకు ఛైర్మన్‌ల నియామకం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఎంతో కాలంగా ఊరిస్తూ వొస్తున్న నామినేటెడ్‌ ‌పదవులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ఎట్టకేలకు భర్తీచేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ…

స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

ప్రతిపాదనలతో ముందుకు రావాలి…పరిశీలించి 24 గంటల్లో నిర్ణయం అధునాతన పరిజ్ఞానం అందించాలనేదు ప్రభుత్వ సంకల్పం మంత్రులతో కలిసి పారిశ్రామిక ప్రముఖులతో సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే…