Tag Breaking News Now

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం!

సృష్టిలో సగం మహిళ అనే వాస్తవాన్ని అర్థనారీశ్వరుడే స్పష్టం చేస్తున్నాడు. మాటల్లో ఆమెను ఆకాశానికి ఎత్తి వేస్తున్నాం, ఆచరణలో మాత్రమే అదమమే. ఉద్యోగాలు, ఉపాధులు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటున్నది. అసమానతల విష వలలో ఆమె బందీ అవుతున్నది. ఆమె వంటిల్లు దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట సభల్లో 26.9 శాతం…

ప్రాణాలకు ముప్పు తెచ్చే హై కొలెస్ట్రాల్‌!

‌హై కొలెస్ట్రాల్‌ ఆరోగ్యానికి ప్రమాదకరం మరియు తీవ్రమైన సమస్యలకు దారితీయొచ్చు. హై కొలెస్ట్రాల్‌ ‌వలన కలిగే ప్రమాదాలు:  హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్‌, ‌రక్తనాళాల అడ్డంకులు, అధిక రక్తపోటు హై కొలెస్ట్రాల్‌ ‌కు కారణాలు: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, అధిక బరువు, వంశపారంపర్యం హై కొలెస్ట్రాల్‌  ‌లక్షణాలు:  సాధారణంగా లక్షణాలు…

నేపాల్‌లో ఘోర ప్రమాదం

రెండు బస్సులపై విరిగిపడ్డ కొండచరియలు నదిలో కొట్టుకుపోయిన 65 మంది నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. నారాయణఘాట్‌-‌ముగ్‌లింగ్‌ ‌జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో భారీగా వర్షం కూడా కురుస్తోంది. దీంతో అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు…

బాలకార్మికుల గోడు పట్టేదెవరికి?

పసిపాపలు సహజ పరిశోధకులు. ఈ పరిశోధన వికసించడం తరతరాల మానవ చరిత్ర.. యుగయుగాల మానవీయ సంస్కారం. ఈ చరిత్ర చెరగిపోతుండడం ఆధునిక నాగరిక జీవన ‘విలాసం’ ఫ్యాషన్‌! ఈ సంస్కారం సంకరమైపోతుండడం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం.  ఐరోపా వారు, అరబ్బు జాతుల వారు మానవులను బానిసలుగా అమ్మడం చరిత్ర. చిన్నపిల్లలను కర్మాగారపు గొట్టాలపైకి ఎక్కించి పనిచేయించిన…

తుంట ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్లైందా..?

కాంగ్రెస్‌, ‌బిఆర్ఎస్‌ ‌దొందూ దొందే చర్చలకు ససేమిరా అంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికీ నిరుద్యోగులు దూరమవుతున్నారా? గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు దూరమవుతుందా అంటే గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అదేపోబడి కనిపిస్తున్నది. గత బిఆర్ఎస్‌ ‌ప్రభుత్వం ఓటమి పాలవడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, నిరుద్యోగులు కూడా ఒక…

‌పదేళ్ళ ప్రశాంతతను కోల్పోయిన ఉస్మానియా

మళ్లీ పోలీసుల కవాతు, లాఠీ చార్జ్‌లు, అరెస్టులు… ప్రభుత్వ దాటవేత ధోరణిపై విద్యార్థులు, నిరుద్యోగుల మండిపాటు జర్నలిసులపై దాడిని ఖండిస్తున్న విద్యార్థి సంఘాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 11 : తెలంగాణ అస్థిత్వం మొదలు విద్యా, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తారు.…

సిఎం రేవంత్‌ ‌బండారం బట్టబయలు

మెగా కంపెనీకే 11వందల కోట్ల కాంట్రాక్ట్ ‌పనులు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అమృత్‌ ‌పథకం ద్వారా రాష్టాన్రికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్‌ ‌చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్‌…

జర్నలిస్టులపైనా మీ ప్రతాపం…

ఓయూ ఘటనలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు  బిఆర్‌ఎస్‌ ‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ…

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం…

18మంది దుర్మరణం పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు లక్నో,జూలై10: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్‌ ‌జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్‌ ‌బస్సు, పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయా లైనట్లు పోలీసులు తెలిపారు. ఉన్నావ్‌ ‌జిల్లా బంగార్‌మౌ ప్రాంతంలోని జోజికోట్‌ ‌గ్రామ…