కర్టాటకలో ఘోర ప్రమాదం
– క్వారీలో కార్మికులపై దొర్లిపడ్డ బండరాయి – ఏడుగురు కార్మికుల దుర్మరణం – ఘటనపై సీఎం శివకుమార్ దిగ్భ్రాంతి బెంగళూరు, జూలై 2: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణంలో గురువారం భారీ బండరాయి కార్మికులపై పడటంతో ఏడుగురు కార్మికులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ స్టోన్ క్రషర్…
