భారత గండక్ నదిలోకి నేపాల్ వరదల మృతదేహాలు

ఖట్మండు, ఆగస్ట్ 28 : నేపాల్ వరదల్లో వం దల మంది చనిపోయారు. వారి మృతదేహాల ను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. భారతదేశంతో సరిహద్దు పంచుకునే నేపా ల్లోని చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమ య్యాయి. భారత్లోని ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ వద్ద గండ క్ నదిలో మూడు మృతదేహాలను వెలికితీశా రు. భారత…
