మలేసియాలో తప్పిపోయిన బోధన్ వాసి

– నాలుగు నెలలుగా జాడ లేదు – భర్త ఆచూకీ కోసం భార్య ఆందోళన – సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేటకు చెందిన ప్యాట విజయ్ కుమార్ (38) మలేసియాలో నాలుగు నెలల క్రితం తప్పిపోయిన సంఘటన జరిగింది. తన భర్త…
