తమిళనాడు తరహాలో కేరళలో ఘటన

– బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు – ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు తిరువనంతపురం, ఏప్రిల్ 21 : తమిళనాడు విరుదునగర్లోని బాణసంచా కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్లోని ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో…
