‘డైమండ్ హార్బర్’లో బీజేపీ అడుగు
– ఫల్తా గెలుపుతో టీఎంసీకి బీటలు కోల్కతా, మే 25 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ కుదుపు చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉత్కంఠభరిత రీపోలింగ్లో బీజేపీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ రీ పోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా 1,08,000…
