మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలి

హైదరాబాద్ లో భూగర్భజలాలతోపాటు తాగునీటి వనరులు కలుషితం నీటిశుద్ధి ప్రాజెక్టులకు మెరుగుపరచండి.. పార్లమెంట్ లో జలశక్తి మంత్రిని కోరిన ఎంపీ ఈటల రాజేందర్ వేగవంతమైన పట్టణ విస్తరణతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన…

