Tag #BJP MP Arvind satires #on Kavitha

తండ్రి పిట్టల దొర.. బిడ్డ పిట్టల దొరసాని

– కవితకు రాజకీయ సమాధి కట్టిందే బీజేపీ – మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారంనాడాయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు పిట్టల దొరను…