Tag #BJP leaders’ ‘farmer assurance’ #is for survival #Minister Adluri

ఉనికి కోసమే బీజేపీ నాయకుల ‘రైతు భరోసా’

– ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనరో చెప్పాలి – బీజేపీ నేతలపై మండిపడ్డ మంత్రి అడ్లూరి జగిత్యాల, ప్రజాతంత్ర, మే 28 : ఉనికి కోసమే బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్ర చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో…