కాంగ్రెస్కు వ్యతిరేకంగా 23న ‘జన్ ఆక్రోష్’

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించి నారీ శక్తి ఎదుగుదలను అడ్డుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అసలు రంగును ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా…
