ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీ

– తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ – రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కేంద్రమే – కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర పథకాలు ప్రచారం చేయాలి – దీన్దయాళ్ ప్రశిక్షణ శిబిరంలో రామచంద్రరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: రాజకీయాల్లో, సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేస్తూ, కాలానుగుణంగా తనను తాను మలుచుకుంటూ…
