భద్రాద్రి రాముడి పట్ల గౌరవం లేని ప్రభుత్వాలు

– క్షేత్రం అభివృద్ధికి కేంద్రం బాధ్యతగా వ్యవహరిస్తోంది – బీజేపీ చీఫ్ రామచందర్రావు భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 30: గతంలో కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి రూ.98 కోట్లు కేటాయించారని, అందులో రూ.42 కోట్ల నుండి రూ.48 కోట్ల వరకు ఇప్పటికే విడుదలయ్యాయని, మిగిలిన నిధులు డీపీఆర్…
