బీఆర్ ఎస్, కాంగ్రెస్ పాలనలో పడకేసిన అభివృద్ధి

– మోసపూరిత పాలనకు చరమగీతం పాడండి – దీపక్రెడ్డిని గెలిపించండి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: ప్రజలు చూపించిన అపారమైన ఆదరణ, ఉత్సాహం చూస్తుంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఈసారి కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మోసపూరిత పాలనకు పూర్తి…
