సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్లు

– సింగరేణి ఆరోపణలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదు – మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేతలు కొప్పుల, సుమన్ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 9: బీజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ కేసీఆర్…
