Tag Bhu Bharath Bill on April 8

ప్ర‌క‌ట‌న‌ల పేరుతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దోపిడీ

సొంత మీడియాకు ప్ర‌జాధ‌నం ధారాద‌త్తం ఏప్రిల్ లో భూ భారతి చట్టం అమలు రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26 : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కోట్లాది రూపాయల ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌క‌టన‌ల పేరిట కొల్ల‌గొట్టింద‌ని, సొంత ప‌త్రిక‌లు, మీడియాకు ధారాద‌త్తం చేసింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…