అన్ని రంగాల నిపుణుల సమష్టి కృషి

“తెలంగాణ రైజింగ్ 2047” -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పన ఏ కొద్దిమందో గదిలో కూర్చొని చేసిన పని కాదు, విస్తృతమైన, వైవిధ్యమైన వర్గాల జ్ఞానం, ఆశయాలు కలిసిన సమష్టి సృష్టి. ఈ విజన్ పత్రం ఒక శాఖ పని కాదు, ఒక నిపుణుల బృందం రాసింది కాదు.…


