Tag #Bhatti #video conferrence #students

పుస్తకాల పంపిణీలో వేగం పెంచాలి

చివరి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్‌ అందాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల్లోని ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్‌ వంటి అన్నింటినీ అందించాలని ఉప ముఖమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతిరాపు ఫూలే ప్రజా భవన్‌లో సోషల్‌…