ప్రాణాలు తీసిన ఉద్యోగ ప్రయత్నం
యువ జంట ఆత్మహత్య రూ 16లక్షలు మోసపోయిన దంపతులు ఉద్యోగం రాదనే మనస్తాపంతో బలవన్మరణం ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించాక మోసపోయామని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన కొత్తగూడెం చుంచుపల్లి మండలంలో జరిగింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ 16 లక్షలు తీసుకుని దలారులు మోసం…