మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు

– మరింత సౌకర్యవంతంగా స్టేషన్లకు రూపకల్పన – అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్లను అన్ని…
