Tag Bengaluru

బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం న్యూదిల్లీ,జూన్‌4: ‌బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల…

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో పెను విషాదం

RCB

 ఏడుగురు దుర్మ‌ర‌ణం.. ప‌లువురికి గాయాలు   పోటెత్తిన అభిమానులు… చేతులెత్తేసిన పోలీసులు బెంగ‌ళూరు, ప్ర‌జాతంత్ర‌, జూన్‌4: బెంగ‌ళూరు ఆర్సీబీ (RCB) విజ‌యోత్స‌వ సంబ‌రాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ జ‌ట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న నేప‌థ్యంలో చిన్న‌స్వామి స్టేడియంలో ఈ సంబ‌రాల‌ను ఏర్పాటు చేయ‌గా పెద్ద సంఖ్య‌లో అభిమానులు హాజ‌ర‌వ‌డంతో ఒక్క‌సారిగా తొక్కిస‌లాట…