అకాల వర్షాలతో అప్రమత్తం కావాలి

– మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – ఇప్పటికి 14.80 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుకు కొనుగోళ్లు – రైతుల ఖాతాలో రూ.2001.96 కోట్లు జమ – తడిసిన ధాన్యం తక్షణమే మిల్లులకు తరలింపు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అకాల వర్షాలు సంభవిస్తున్నందున…
