బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రేపు విచారణ

– మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష – అభిషేక్ సింఘ్వీతో తాజాగా చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.…
